Monday, September 23, 2024
Homeజాతీయం

పాపులర్‌ ఫ్రంట్‌ కు ఉగ్రవాద లింకులు?

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయాల మీద దాడులకు నిరసనగా ఈ రోజు కేరళలో బంద్ పాటించారు. బంద్ సందర్భంగా కొన్ని చోట్ల అల్లర్లకు పాల్పడ్డా పోలీసులు అదుపు చేశారు. ముస్లీం యువకులను...

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు… రాజస్థాన్ రాజకీయాలు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పష్టం చేశారు. ఈ మేరకు గతకొద్దిరోజులుగా నెలకొన్న ఊహాగానాలపై స్పష్టతనిచ్చారు. ఫలితం ఏదైనా.. పార్టీని ఏకం...

ముస్లీం మేధావులతో మోహన్ భగవత్ సమావేశం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ రోజు చారిత్రాత్మక సమావేశం నిర్వహించింది. ఆర్ ఎస్ ఎస్  చీఫ్ మోహన్ భగవత్ ఈ రోజు ఢిల్లీ కస్తుర్బాగాంది మార్గ్ లోని మసీదులో ముస్లీం మత పెద్దలు,...

హాస్యనటుడు రాజీవ్ శ్రీవాస్తవ మృతి

ఢిల్లీ ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచిన బాలీవుడ్ హాస్యనటుడు రాజీవ్ శ్రీవాస్తవ. గుండెపోటుతో మృతి చెందిన హాస్యనటుడు రాజీవ్ శ్రీవాస్తవ. ఆగస్టు 10 తేదీన జిమ్ చేస్తుండగా ఛాతీ నొప్పితో, కుప్పకూలడంతో ఢిల్లీ ఎయిమ్స్ కి...

ఈడీ దాడులు.. ఐటీ శాఖలో భారీ బదిలీలు

ఐటీ శాఖలో కేంద్ర ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేపట్టింది. హైదరాబాద్‌ ఇన్‌కమ్ ట్యాక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ డీజీగా ఉన్న వసుంధర సిన్హాను ట్రాన్స్‌ఫర్ చేసిన...

వివాదంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి విష్ణు సహస్రనామాలు

గత రెండు రోజులుగా యూట్యూబ్ లో ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన విష్ణు సహస్రనామాలను వినాలనుకునేవారికి నిరాశ ఎదురవుతోంది. దీనికి సంబంధించిన పలు యూట్యూబ్ లింకులను కూడా బ్లాక్ చేశారు. దీనిపై నెటిజన్లు, ఎంఎస్...

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లపై సుప్రీంలో విచారణ

తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సీట్ల పెంపుపై రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. తెలంగాణ అసెంబ్లీ సంఖ్యను 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 సీట్లను 225 వరకు...

పన్నెండో రోజు భారత్ జోడో యాత్ర

కేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పన్నెండో రోజు కోనసాగుతోంది. ఈ రోజు ఉదయం అలప్పుజాలోని పునప్ర ప్రాంతంలో యాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభించేందుకు ముందు స్థానికంగా ఉన్న మత్స్యకారులతో రాహుల్...

కునోలో ఎనిమిది చిరుతలను వదిలిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త‌న‌ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఓ అరుదైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మధ్యప్రదేశ్ లోని శివ్ పూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతపులుల ఖండాంతర...

బిజెపిలోకి కెప్టెన్ అమరిందర్ సింగ్

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సోమవారం బీజేపీలో చేరనున్నారు. అలాగే త‌న  పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్  పార్టీని కాషాయ పార్టీలో విలీనం చేయనున్నారు.  అమరీందర్ సింగ్ కొద్ది రోజుల క్రితం...

Most Read