Sunday, September 22, 2024
Homeజాతీయం

కర్ణాటక మంత్రి ఈశ్వరప్పకు పదవీ గండం

కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన సహాయకులు బసవరాజ్, రమేష్ లపై పోలీసులు ఈ రోజు (బుధవారం) కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని ఉడిపి పట్టణంలోని ఓ...

బీసీల ఆశాజ్యోతి – బి. పి.మండల్

వెనుకబడిన వర్గాల నుండి ఒక చదుకున్న వ్యక్తి తను వచ్చిన సమాజం అభివృద్ధి గురించి నిస్వార్థంగా, నిబద్ధతతో పని చేస్తే ఎలాంటి మార్పు ఉంటుందో ఒక ఉదాహరణ బీ.పీ. మండల్ ( బిందేశ్వరి...

మోదీ నియోజ‌క‌వ‌ర్గంలోనే బీజేపీకి షాక్

యూపీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఝ‌ల‌క్ త‌గిలింది. ప్ర‌ధాని మోదీ సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే కమలం పార్టీకి స్వ‌తంత్ర అభ్య‌ర్థి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. స్థానికంగా గ‌ట్టి ప‌ట్టున్న బ్రిజేష్ సింగ్ భార్య...

విద్యార్ధి నాయకుడికి సుప్రీంకోర్టు వార్నింగ్

బెయిల్‌ మంజూరైన అత్యాచార నిందితుడికి స్వాగతం పలుకుతూ.. ‘ భయ్యా ఈజ్‌ బ్యాక్‌ ’ అంటూ హోర్డింగు పెట్టడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది....

అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు యాత్రను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌ 30న యాత్ర ప్రారంభం కానుండగా.. దేశంలో కరోనా...

జార్ఖండ్ లో కేబుల్ కార్ ప్రమాదం

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుకుంది. త్రికూట్‌ హిల్‌వేలో ఉన్న రోప్‌వే కేబుల్ కార్‌లలో దాదాపు 48 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం...

మూడు రోజుల్లో వంతెన మాయం

Bihar Bridge Thieves : బీహార్‌లో కొందరు దొంగలు ఏకంగా 60 అడుగుల ఐరన్‌ బ్రిడ్జిని మాయం చేశారు. రోహ్తాస్‌ జిల్లా అమియావార్‌లో ఓ పురాతన ఐరన్‌ బ్రిడ్జి ఉంది. ఇది 20 టన్నుల...

రాహుల్ గాంధిని కలిసిన రాజస్థాన్ పైలట్

అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవం మరువకముందే మరో చిక్కు మొదలైంది. రాజస్తాన్ లో పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మళ్ళీ తెరమీదకు వచ్చారు. పైలట్ కు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన...

కార్డ్ లేకుండా ఏటీఎంలో న‌గ‌దు విత్‌డ్రా

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్ర‌తిపాద‌న చేసింది. కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంల‌లో న‌గ‌దును విత్‌డ్రా చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌నున్న‌ది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌(యూపీఐ) విధానం ద్వారా ఏటీఎంల్లో న‌గ‌దు తీసుకునే ఏర్పాటు చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం...

బొగ్గు కొరతతో కరెంట్ కోతలు

 Current Cuts : దేశవ్యాప్తంగా తీవ్రమైన బొగ్గు కొరతతో చాలా రాష్ట్రాల్లో కరెంట్ కోతలు మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గాయి , ధర్మల్ విద్యుత్ కు అవసరమైన బొగ్గు ధరలు బాగా...

Most Read