Wednesday, September 9, 2026
Homeతెలంగాణ

గురుకులాలు, హాస్టళ్లను ఇప్పుడే తెరవద్దు

తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష...

త్రిశంకు స్వర్గంలో విఆర్వోలు

రాష్ట్రంలో వీఆర్వో పోస్ట్ రద్దు అయినప్పటి నుంచి ఇప్పటివరకు 9 రోజులు మినహా ఒక సంవత్సరం  కావస్గతోంది.  ఇప్పటివరకు వారికి జాబ్ చార్ట్ ఇవ్వలేదు.  దీంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. తెలంగాణ గ్రామ...

నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం

బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వాధీనం చేసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ‘మేం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర...

లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ IAS, డిజిపి మహేందర్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు మరియు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లతో BRKR...

పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి

పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా ఉపాధ్యాయులను సమాయత్తం చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ అధికారులకు ఆదేశించారు. అన్ని విభాగాల అధిపతులు,రాష్ట్రంలో ని అన్ని యూనివర్సిటీ ల వైస్...

జనజాతర సంగ్రామ యాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 3వ రోజు సైతం వేలాదిగా జనం తరలివచ్చి నీరాజనం పట్టారు. ఒకవైపు వాతావరణం అనుకూలించకపోయినా...మరోవైపు కాలి బొటనవేలికి...

రైతువేదికలకు హైస్పీడ్ ఇంటర్ నెట్

వ్యవసాయంలో తెలంగాణ అద్వితీయ విజయాలు సాధిస్తోందని, సాగునీటి రంగంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయం సాధించామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. కాళేశ్వర ఎత్తిపోతల...

పర్యావరణ ప్రేమికుడి నిరసన దీక్ష

జగిత్యాల పట్టణంలో LG రాం లాడ్జి వెనుక రోడ్డు కు ఆనుకొని ఉన్న చెట్టును నరికిన వ్యక్తికి ₹ 5000 జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు. తాను నాటిన చెట్టును నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని...

తెలంగాణ గురుకులాలు దేశానికి దిక్సూచి

అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారని మంత్రి కొప్పులఈశ్వర్ చెప్పారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓపెన్...

బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు

గొల్లకొండ కోట మీద కాషాయ జండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. గోల్కొండ అసలు పేరు గొల్లకొండ అన్నారు. పాత బస్తికి రావాలి అంటే అనుమతి కావాలా అని...

Most Read