Sunday, September 22, 2024
Homeతెలంగాణ

హైదరాబాద్ లో ఢిల్లీ తరహా కాన్స్టిట్యూషన్ క్లబ్

అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల కోరినన్ని రోజులు సభను నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు....

బాటసింగారంకు పండ్ల మార్కెట్‌

హైదరాబాద్‌ కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ ఈనెల 25వ తేదీ రాత్రి నుంచి మూత పడనుంది. అక్టోబరు 1 నుంచి బాటసింగారంలోని లాజిస్టిక్‌ పార్క్‌లో క్రయ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు...

చిగురంత ఆశ

మనసును కలచివేసే ఎన్నో వార్తల మధ్య ఒక్కోసారి మనసు పులకించే వార్తలు కనిపిస్తుంటాయి. ఎన్నెన్నో సమస్యలు, కన్నీళ్లు కష్టాల మధ్య, ఆరోపణలు- ప్రత్యారోపణల మధ్య, అనేకానేక నెగటివ్ వార్తల మధ్య ఎండిన మోడులు...

కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు

తెరాస ప్రభుత్వం ఊదితే... ఊడిపోతుంది, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై అనవసర కేసులు పెడుతున్నారని, అలానే వ్యవహరిస్తే... నేనే డైరెక్ట్...

రేపటి నుంచి కెసిఆర్ హస్తిన పర్యటన

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళుతున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో పాల్గొని, అనంతరం జరిగే బిఎసి సమావేశం తర్వాత సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెల్లనున్నారు. ఈనెల 25వ...

శాసనసభ సమావేశాలకు సన్నద్ధం

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో  ఈరోజు సమీక్ష...

మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టు పార్టీ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చర్ల మండల మిలీషియా సభ్యులు 14 మంది భద్రాద్రి జిల్లా ఎస్పీ మరియు  సిఆర్పిఎఫ్...

ఎమ్మెల్యే పౌరసత్వంపై హైకోర్టులో విచారణ

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. చెన్నమనేని పౌరసత్వం కేసు డైరీ ని తెలపడానికి భౌతికంగా వాదనలు వినాలని కోర్టును కోరిన చెన్నమనేని...

రైతన్నకు తోడుగా కృత్రిమ మేధ

ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్ (గతంలో స్టాన్ ఫోర్డ్ రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్) మూలాలు కలిగిన ఇన్సూర్ టెక్ వెంచర్ వింగ్ స్యూర్ తో తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ...

ఆర్టీసీ, కరెంట్ ఛార్జీల పెంపు కెసిఆర్ వైఫల్యమే

ఆర్టీసీ, కరెంటు ఛార్జీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తక్షణమే ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో కేసీఆర్...

Most Read