Saturday, September 21, 2024
Homeతెలంగాణ

అప్పు మీది- భరోసా మాది

Corporate Educational Institutions Started A New Trend By Providing Loans For Fee Payment :  అప్పిచ్చువాడు వైద్యుడు అనేవారు గతంలో. కార్పొరేట్ వైద్యం అది నిజమని నిరూపిస్తోంది. ఇప్పుడీ నానుడి...

‘రాయలసీమ’పై ధిక్కరణ పిటిషన్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో తెలంగాణ ప్రభుత్వం ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలంటూ కోరింది. గతంలో ఎన్జీటీ...

ఇది చీకటి ఒప్పందం : సంపత్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కేసీఆర్ సర్కార్ కు చీకటి ఒప్పందం ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. ఆర్థిక లావాదేవీలు, రాజకీయ లబ్ధి కోసమే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. కేవలం...

ప్రచారం కోసమే ఈ భాష: సుధీర్ రెడ్డి

రేవంత్ రెడ్డి రౌడీ భాష మాట్లాడితే ఆ పార్టీలో ఎవరూ మిగలారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ చైర్మన్ డి.సుధీర్ రెడ్డి హెచ్చరించారు. జూలై ఏడున రేవంత్ పిసిసి...

కృష్ణా వివాదంపై విచారణ వాయిదా

కృష్ణానదీ జలాల వివాదంపై దాఖలైన పిటిషన్ పై విచారణను తెలంగాణా హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తెలంగాణా ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ.నంబర్ 34ను సవాల్ చేస్తూ కృష్ణాజిల్లాకు చెందిన రైతులు హైకోర్టులో...

కేఆర్ఎంబీ మీటింగ్ వాయిదా వేయండి

జూలై 9న జరగాల్సిన త్రీమెన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కృష్ణా...

సిఎస్ తో నిర్మాతలు భేటి

తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో తెలుగు చలనచిత్ర నిర్మాతలు దిల్ రాజు,  దామోదర ప్రసాద్  దగ్గుబాటి సురేష్ సమావేశమయ్యారు. బి ఆర్కే భవన్ లో ఈ భేటి జరిగింది.  కరోనాతో...

డికే తో రేవంత్ భేటి

తెలంగాణా పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఏ. రేవంత్ రెడ్డి బెంగుళూరు లో క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ  అధ్య‌క్షులు డి.కే. శివ‌కుమార్ ను కలుసుకున్నారు. జూలై 7న జ‌రిగే  టీపీసీసీ అధ్యక్షుడిగా పదవీ...

నేతన్నలకూ బీమా : సిఎం కేసిఆర్

రైతులకు ఇస్తున్న బీమా పథకాన్ని చేనేత కార్మికులకూ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేసీయార్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంట భూమి...

కేసిఆర్ జాదూ: రేవంత్ ఆరోపణ

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ పెద్ద జాదూ అని తెలంగాణా పిసిసి సారధి రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. నీళ్ళ నుంచి ఓట్లు సృష్టించగలదని, నోట్లు కొల్లగొట్టగలడని, నీళ్ళలో నిప్పులు రాజేసి రావణ కాష్టంగా...

Most Read