Thursday, September 26, 2024
Homeతెలంగాణ

రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపీణి

తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపీణి రేపటినంచి ప్రారంభించనున్నట్లు మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక...

కొండా ల‌క్ష్మ‌ణ్ స్ఫూర్తిదాయకం – మంత్రి శ్రీనివాస్

కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవ‌లు రాబోయే త‌రాల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స‌్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 10వ, వ‌ర్ధంతి...

క్రిప్టో కరెన్సీ పేరుతో 27 లక్షల మోసం

హైదరాబాద్ చాంద్రాయణగుట్ట కి చెందిన ఒమర్.. తన స్నేహితుడు పంపిన లింక్ ద్వారా క్రిప్టో కరెన్సీ ఆప్ డౌన్లోడ్ చేసుకోగా  దాని ద్వారా అధిక లాభాలు వస్తాయని.. 27 లక్షలు మోసపోయిన బాధితుడు ఒమర్. హైదరాబాద్...

ఏసిబి వలలో బుల్లెట్టు బండి అశోక్

రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఈ రోజు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానర్ అశోక్ 30వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్...

పైరవీల నిలయం ప్రగతిభవన్- ఈటల రాజేందర్

ధరణి రైతాంగం కోసం పెట్టారా ? కెసిఆర్, ఆయన కుటుంబం వేల ఎకరాల భూమి కొట్టేయడానికి పెట్టారా అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో 1000 ఎకరాల భూమి...

దేశం కేసీఆర్ వైపు చూస్తోంది – మంత్రి జగదీశ్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ కుటుంభ సభ్యుల ఆత్మీయ...

కాగజ్‌నగర్‌ గురుకుల పాఠశాలలో ఫుడ్ ​పాయిజన్​

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని బలుగాల మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో సోమవారం రాత్రి ఫుడ్ ​పాయిజన్​ జరిగింది. 52 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా...

అంద‌రి “బంధు” వు సిఎం కెసిఆర్‌ – ఎర్రబెల్లి

సిఎం కెసిఆర్ మాట త‌ప్ప‌రు. మ‌డ‌మ తిప్ప‌రు. ఆయ‌న మాట అంటే మాటే. క‌చ్చితంగా చేస్తారు. ఆయ‌న‌కు మ‌నం అండ‌గా ఉండాలి. ఆయ‌న లాంటి సిఎం మ‌న‌కు దొర‌క‌రు అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌,...

త్వ‌ర‌లోనే ఇంట‌ర్ విద్యార్థుల‌కు ట్యాబ్స్ పంపిణీ

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని ప్ర‌భుత్వ క‌ళాశాల విద్యార్థుల‌కు గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా త్వ‌ర‌లోనే ట్యాబ్లెట్స్ పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఈ ట్యాబ్స్...

కేటీఆర్ అండతో చదువుల తల్లి విజయం

ఆడపిల్లల విద్య విషయంలో అండగా ఉండేందుకు ఎప్పుడు ముందుండే కేటీఆర్ మరోసారి తన మంచి మనసుతో నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు. తల్లిదండ్రులు లేని రుద్ర రచన అనే ఇంజనీరింగ్ విద్యార్థిని చదువుకు...

Most Read