Monday, September 23, 2024
Homeతెలంగాణ

Medical Colleges:మెడికల్ కాలేజీల పనులు వేగవంతం

రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఏడాదికి గాను...

Metro Rail: నాగోల్‌ టు ఎల్బీనగర్‌ పూర్తి చేస్తాం – కేటిఆర్

ప్రస్తుతం నాగోల్‌ వరకు ఉన్న మెట్రోలైన్‌ను ఎల్బీనగర్‌కు అనుసంధానిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. భవిష్యత్తులో హయత్‌నగర్‌ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. ఎయిర్‌పోర్టు వరకూ కలిపే బాధ్యత...

Rachakonda Police:రాచకొండ కమిషనరేట్‌లో మెగా ప్లాంటేషన్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, రాచకొండ పోలీసులు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్, న్యూలాండ్ ల్యాబ్స్‌తో కలిసి ఈరోజు మేడిపల్లి గ్రామం, రాచకొండ కమిషనరేట్ భూమిలో 3000 మొక్కలతో మెగా...

TSPSC: బండి సంజయ్ కు మరోసారి సిట్‌ నోటీసులు

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఆధారాలు ఇవ్వాలంటూ సిట్‌ మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే సిట్‌ నోటీసులు తనకు అందలేదని ఆయన పేర్కొన్నారు....

Abids:హైద‌రాబాద్ లో అగ్నిప్ర‌మాదం…సెక్యూరిటీ గార్డు సజీవ దహనం

హైద‌రాబాద్ న‌గ‌రంలోని అబిడ్స్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ కార్ల షెడ్డులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లోనే షెడ్డంతా మంట‌లు వ్యాపించి, పొగ‌లు ద‌ట్టంగా క‌మ్ముకున్నాయి. మంట‌లు చెల‌రేగిన...

Protest:దేశంలో చీకటి రోజులు- మంత్రి జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై అనర్హత వేడు మోడీ నియంతృత్వానికి పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. దీనితో మోడీ అసలు స్వరూపం బట్టబయలు అయ్యిందని...

మోడీ పాలనలో ఆదానీకే మేలు – మంత్రి ప్రశాంత్ రెడ్డి

బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలో జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి - నీరజారెడ్డి...

Rahul Gandhi Disqualification: ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు – కెసిఆర్

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం పై బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తెలంగాణ భవన్...

PRC Demand: విద్యుత్ ఉద్యోగుల పోరుబాట

తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు పోరు బాట పట్టారు. ఎంతోకాలంగా విద్యుత్‌ సంస్థల్లో పే రివిజన్‌ కమిషన్‌(పీఆర్సీ) అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పీఆర్సీ(PRC) అమలుకు యజమాన్యాలు ముందుకు రాకపోవడంతో విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు...

War on crop: బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ ఫైర్

తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలని అడుగుతున్న బండి సంజయ్..ముందు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్...

Most Read