మహానాడులో చంద్రబాబు విడుదల చేసిన తొలి విడత మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘జోనల్ ఔట్ రీచ్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఐదు...
వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మానవజాతి ఉన్నంత కాలం వైద్యులు ఉంటారని చెప్పారు. అప్పు ఇచ్చు వాడు ఉండాలి.. వైద్యులు ఉండాలని గతంలో కవులు చెప్పారన్నారు....
చంద్రబాబు రాజకీయంగా శక్తి హీనుడు అయ్యారు కాబట్టే ఇతర పార్టీల సహకారం అడుగుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికల ముందు టిడిపి-బిజెపిలు విడాకులు తీసుకున్నాయని, ఇప్పుడు...
కాశీ యాత్ర లాగా వారాహి యాత్ర ఏమిటని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన బస్సు యాత్ర చేస్తున్నారంటే దానికో అర్ధం ఉందని కానీ వారాహి యాత్ర ఏమిటని...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర ఈ సాయంత్రం మొదలు కానుంది. అన్నవరం నుంచి మొదలు కానున్న ఈ యాత్ర ర్యాలీగా బయల్దేరి కత్తిపూడిలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది....
వెనుకబడిన వర్గాలను అన్నిరంగాల్లో అభివ్రుద్ది చేసే సంకల్పంతో కేసీఆర్ సర్కార్ విశేష కృషి చేస్తుంది, తాజాగా 17 నూతన బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడం పట్ల బీసీ సంక్షేమ శాఖ...
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. చెన్నైలోని ఆయన నివాసంలో 18 గంటల పాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు బుధవారం...
ఆఫ్రికాలోని నైజీరియా దేశంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది.పెళ్లి బృందంతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
క్వారా...
గ్రేహౌండ్స్ గురువు నారాయణసింగ్ భాటి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గ్రేహౌండ్స్ దళాన్ని ఏర్పాటుచేసిన భాటి.. రాష్ట్రంలో శాంతిభద్రతల...
విద్యుదుత్పాదన రంగంలో ఏపీ జెన్ కో మరో మైలురాయిని చేరనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజి ప్లాంటు (పీఎస్పీ) నిర్మాణానికి కేంద్ర విద్యుత్ మండలి...