Monday, February 24, 2025
HomeTrending News

Babu Cabinet: మంత్రులుగా పయ్యావుల, గొట్టిపాటి, అనగాని

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సభ్యుల పేర్లను రాజభవన్ కు అందజేశారు. అయితే  గతానికి భిన్నంగా కొత్తవారికి ఎక్కువ అవకాశం ఇచ్చారు. మొత్తం జాబితాలో గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఎనిమిది...

ఒడిశా సిఎంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ

ఒడిశా ముఖ్యమంత్రి ఎంపికలో బిజెపి మార్క్ రుజువైంది. అందరి అంచనాలకు భిన్నంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని బిజెపి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మాఝీ ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా బుధవారం...

ఎంబిబిఎస్ అడ్మిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

నీట్ పరీక్ష నిర్వహణలో NTA(National Testing Agency) నిబద్దతపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమానాలు వ్యక్తం చేసింది. నీట్-2024 నిర్వహణపై విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మెడికల్...

గవర్నర్ ను కలిసిన కూటమి నేతలు

ఎన్డీయే కూటమి నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలుసుకున్నారు. ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు లేఖను ఆయనకు అందజేస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు....

స్థానిక సంస్థల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్ ?

లోక్ సభ ఎన్నికలు ముగియటంతో రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఇదే ఉపులో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కామారెడ్డి డిక్లరేషన్...

అహంకారం కూలిపోయింది, ఇకపై ప్రజాపాలన

ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా పోటీ చేసిన ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబు పేరును జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా...బిజెపి రాష్ట్ర...

జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్

జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు.  ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే...

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు

కేంద్ర మంత్రులకు మంత్రిత్వ శాఖలు కేటాయిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ మంత్రులకు పాత శాఖలనే కేటాయించారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, అశ్విని...

కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు – రామ్మోహన్ కు విమానయానం

నిన్న ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రిమండలి సభ్యులకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  నేడు శాఖలు కేటాయించారు. ఈ సాయంత్రం ఢిల్లీ లోని తన నివాసంలో మంత్రివర్గ సహచరులతో సమావేశమైన మోడీ ప్రభుత్వ...

సీనియర్లకు నో – ఏపీ మంత్రివర్గంపై లోకేష్ ముద్ర!

కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతో ఏపీ ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎల్లుండి జూన్ 12న గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్...

Most Read