1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు నిర్వహించాలని, పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్ ను మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎంఒ సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లా...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు,...
నారా లోకేష్ యువ గళం పాదయాత్ర అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతోంది. సోడనంపల్లి క్రాస్ వద్ద నుంచి 66వ రోజు పాదయాత్రను ఈ ఉదయం ప్రారంభించారు. దారిలో గొర్రెలను మేపుతున్న పెంపకందారులు...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి మే 3వ తేదీన శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం...
మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో సబ్స్టేషన్ ప్రారంభించారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు...
చైనా దుందుడుకు చర్యలతో తైవాన్ జలసంధిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్ వాయు క్షేత్రాన్ని ఈ రోజు చైనా యుద్ధ విమానాలు కమ్మేశాయి. డజన్ల కొద్ది విమానాలు.. తైవాన్ను విమానాలతో చుట్టుముట్టాయి. మిస్సైళ్లను...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక క్రూరమైన చర్య అని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అభివర్ణించారు. స్టీల్ ప్లాంట్ ని భావితరాలకు ఇచ్చే...
బీ ఆర్ ఎస్ జాతీయ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి లను...