Wednesday, March 19, 2025
HomeTrending News

ప్రివిలేజ్ కమిటీ అంటే ఉరి తీస్తారా?: కేశవ్ ప్రశ్న

సాగునీటి ప్రాజెక్టులపై సమాధానం చెప్పే ధైర్యం లేకనే ముందుగానే తమను సభనుంచి సస్పెండ్ చేశారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రశ్నోత్తరాల్లో అడిగామని, వాయిదా తీర్మానం కూడా...

నైపుణ్యాభివృద్ధి సూచిక ప్రతిపాదనేదీ లేదు – కేంద్రం

స్కిల్ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ (నైపుణ్యాభివృద్ధి సూచిక)ను రూపొందించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు...

సోషల్ మీడియాలో జాగ్రత్త : కమిషనర్ డి ఎస్ చౌహాన్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో అపరిచితుల వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని రాచకొండ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ ఐపీఎస్ యువతకు సూచించారు. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో వివిధ రకాల...

అదానీ వ్యవహారంలో జేపీసీ కోసం పట్టుబట్టిన ప్రతిపక్షాలు

అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణ గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) నియమించాలంటూ ప్రతిపక్షాలు మూడో రోజు కూడా పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాయి. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన అదానీని కేంద్ర...

మ‌హారాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ మోడ‌ల్‌ ప్రస్తావన

మ‌హారాష్ట్ర‌లో తెలంగాణ మోడ‌ల్‌ ను అమ‌లు చేయాల‌ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీనియ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ దాదా సోలంకి డిమాండ్ చేశారు. మ‌హారాష్ట్ర‌ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌కాశ్ దాదా మాట్లాడుతూ.. రాష్ట్రం సర్...

Pakistan : ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర – పిటిఐ నేతల ఆందోళన

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు కోసం ప్రభుత్వం, పోలీసులు చౌక బారు విధానాలు అవలంబించారని పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఆరోపించింది. అరెస్టు చేసేందుకు వచ్చినపుడు గడువు ముగిసిన టియర్ గ్యాస్...

అసెంబ్లీ చూడాలంటే పాస్ లు ఇస్తాం : గుడివాడ

అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉండాలంటూ తన పార్టీ కార్యకర్తలకు నిన్నటి సభ ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పారని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.  వంగవీటి రంగా గురించి ఆయన...

వీల్ చైర్‌లో కోర్టుకు హాజరైన లాలు ప్రసాద్ యాదవ్

రైల్వేశాఖ‌ మాజీ మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌.. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుకు ల్యాండ్ ఫ‌ర్ జాబ్ కేసులో ఇవాళ హాజ‌ర‌య్యారు. వీల్ చైర్‌లో ఆయ‌న కోర్టు రూమ్‌కు వెళ్లారు. ఆయ‌న‌తో పాటు...

BRS నేతలపై మహిళ కమీషన్ కు వైఎస్ షర్మిల పిర్యాదు

ఢిల్లీలో ఈ రోజు జాతీయ మహిళ కమీషన్ చైర్ పర్సన్ రేఖ శర్మను కలిసిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... BRS నేతలపై మహిళ కమీషన్ కు పిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను...

గవర్నర్ కు ‘గౌరవం’పై సభలో రగడ: ఇద్దరి టిడిపి సభ్యుల సస్పెండ్

సిఎం జగన్  కోసం గవర్నర్ వెయిట్ చేయాల్సి వచ్చిందని, గవర్నర్ కు తగిన గౌరవం ఇవ్వలేదంటూ టిడిపి చేసిన విమర్శను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తప్పు బట్టారు. ఉభయ...

Most Read