Thursday, March 20, 2025
HomeTrending News

నోట్ల ర‌ద్దుపై శ్వేత పత్రానికి బీఆర్ఎస్ డిమాండ్

పెద్ద నోట్ల ర‌ద్దు అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌ని, దీని వ‌ల్ల దేశానికి రూ. 5 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు, దాని...

రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం

మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయిందని ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఇవాళ ఉదయం 10.3 నిమిషాలకు 15062 మెగా వాట్ల...

అన్నీ గెలవాల్సిందే: మంత్రులతో సిఎం

జూలైలో విశాఖకు వెళుతున్నామని, అక్కడి నుంచే పాలన కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులకు స్పష్టం చేశారు. నేడు అసెంబ్లీ ముగిసిన తరువాత సచివాలయంలో కేబినేట్ సమావేశం జరిగింది. ...

18న హాజరవుతా… మహిళా కమిషన్ కు బండి సంజయ్ లేఖ

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ లో విచారణకు ఈ నెల 18వ తేదీన హాజరు కానున్నట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత...

Parliament : రెండో రొజు అవే ఆందోళనలు…ఉభయసభలు రేపటికి వాయిదా

రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులవుతున్నా ఎలాంటి చర్చలు లేకుండా సభ వాయిదాపడుతూ వస్తున్నది. అదానీ స్టాక్స్‌ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు, రాహుల్‌గాంధీ లండన్ స్పీచ్‌పై అధికారపక్ష సభ్యులు పోటాపోటీ...

Cyclone Freddy : తూర్పు ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం

తూర్పు ఆఫ్రికా దేశమైన మలావిలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి. జనాలు కొట్టుకుపోతున్నారు. ఈ తుపాను ధాటికి 100కి...

రేవంత్, బండి సంజయ్ మెగాకు అమ్ముడుపోయారు – వైయస్ షర్మిల

కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కాం అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. 2జీ, కోల్ గేట్ స్కాంల కన్నా ఇదే పెద్దదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి విచారణ జరిపించాలని...

ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. అవి గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉన్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల,...

24 వరకూ సమావేశాలు, ఎల్లుండి బడ్జెట్

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వరకూ జరగనున్నాయి.  తొమ్మిది రోజులపాటు సభ సమావేశం కానుంది.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు మొదలైన సంగతి తెలిసిందే. మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి...

నిబంధనలు ఉల్లంఘించారు: కేశవ్

గవర్నర్ ప్రసంగం విషయంలో  ఈ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు.  శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు హెడ్ గా గవర్నర్  ఉంటారని అలాంటి వ్యక్తి చేత సిఎం ను...

Most Read