Saturday, March 22, 2025
HomeTrending News

బిజెపి బెదిరింపులకు భయపడేది లేదు – మంత్రి వేముల

దేశంలో మోడీ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తున్నారని బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని నిలువునా దోచుకు తింటున్న...

Sonia Gandhi : రాజకీయాల నుంచి సోనియాగాంధీ రిటైర్మెంట్

AICC కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందన్న ఆమె.. ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అని...

ఎన్నిసార్లు మోసపోవాలి?: నాని ప్రశ్న

మార్పు రాష్ట్రంలో కాదని, తెలుగుదేశం పార్టీలో రావాలని మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యానించారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడానికి లోకేష్ ఎవరని ప్రశ్నించారు. చంద్రబాబు,లోకేష్ బొమ్మలతో ఓట్లు...

హెచ్.సి.యు ఎన్నికలు… విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ

గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU)లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. వర్సిటీలో త్వరలో స్టూడెంట్‌ యూనియన్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో...

తిరుపతికి ఇద్దరు ఎమ్మెల్యేలు:  లోకేష్ ఎద్దేవా

జగన్ కేబినెట్ లో  బూతుల మంత్రులు తప్ప సబ్జెక్ట్ ఉన్న వారు ఒక్కరు కూడా లేరని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.  యువ గళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో...

అమెరికా టార్గెట్ గా ఇరాన్ మిస్సైల్

ఇరాన్ కొత్త త‌ర‌హా క్రూయిజ్ మిస్సైల్‌ అభివృద్ధి చేసింది. సుమారు 1650 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పావే మిస్సైల్‌ చేధించ‌గ‌ల‌దు. ఈ విష‌యాన్ని ఆ దేశ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ క‌మాండ‌ర్ తెలిపారు....

సీబీఐ, ఈడీ రాజకీయ ప్రయోజనాల కోసమే – ఎమ్మెల్సీ కవిత

ఆదాని కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసి సంస్థ డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అదాని కంపెనీల్లో ఎల్ఐసి పెట్టిన పెట్టుబడుల విలువ 11...

సిక్కుల్లో రాజుకుంటున్న ఖలిస్థాన్‌ డిమాండ్

సిక్కుల్లో ఖలిస్థాన్‌ కావాలన్న బలమైన కోరిక ఇంకా నిలిచే ఉన్నదని, దాన్ని ఎవరూ అణచివేయలేరని ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, వారిస్‌ పంజాబ్‌ దే సంస్థ చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ తెలిపారు. కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన...

లవ్ జిహాదీ పేరుతో ప్రీతిపై కుట్ర – బండి సంజయ్

కేంద్ర ప్రభుత్వం నిధులియ్యడం లేదు... అబివృద్ది చేయడం లేదని కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నరు. నేను మిమ్ముల్ని కోరేదొక్కటే... ఒక్కసారి వరంగల్ బస్టాండ్ కు వెళ్లి చూడండి... ఆ...

బొగ్గు నిల్వల విషయంలో అప్రమత్తం: సిఎం సూచన

వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదని, కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని, ఆ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధంకావాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  విద్యుత్‌ శాఖపై...

Most Read