యాసంగి వచ్చిందంటే భూములన్నీ బీడు పెట్టి రైతులంతా ఇంటికాడ కూర్చునేటోళ్లు. లేదంటే కూలీనాలీ పనులకు వెళ్లేటోళ్లు.. ఇది ఎనిమిదేండ్ల కిందటి ముచ్చట. ఇప్పుడు సాగు సీజన్ సీన్ మారింది. జీవధార కాళేశ్వరంతో పుష్కలమైన...
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమ్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా అధికారంలోకి రావడం ఖాయమన్నారు....
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సె హాత్ జోడో యాత్ర నాలుగు రోజుల పాటు వాయిదా పడింది. భూపాలపల్లి నియోజకవర్గంలో 28వ తేదీన రేవంత్రెడ్డి మరోసారి పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి...
చంద్రబాబు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే సెలెబ్రిటీ స్టార్ వారాహి ఇంకా రోడ్లపైకి రాలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. యాత్ర కోసం బండి తెచ్చుకొని...
కన్నాలక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా ఎన్నికలకు వెళ్తే ఆ పార్టీకి 0.8శాతం ఓట్లు వచ్చాయని, ఆయన ఆ పోస్టుకు పనికి రాడనే బిజెపి పెద్దలు తీసేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత...
రాష్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, రాజకీయాల్లో ఉన్నవారితో పాటు లేనివారు, మేధావులు, సామాన్య ప్రజలపై కూడా ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని...
ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన సిఎం జగన్ అవినీతిని కేంద్రీకృతం చేసి వ్యాపారం చేసుకుంటున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కన్నా అంటే బాబుకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిగా అందరికీ...
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అబ్దుల్ నజీర్...
కన్నా లక్ష్మీనారాయణ పార్టీ వీడడంపై భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వివిధ వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకున్తున్నట్లు సమాచారం. సోము వీర్రాజు వ్యవహారశైలి...
కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వారిని గెలిపిస్తే, తమను గుండెల మీద తన్ని...