CM in Delhi: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు, రెండ్రోజులపాటు అయన దేశ రాజధానిలో ఉండనున్నారు. ఈ సాయంత్రం 4.45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం...
తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య తగ్గినట్లు ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2014 తర్వాత రాష్ట్రంలో అనూహ్య రీతిలో రైతుల...
Johar Jagjeevan Ram: మాజీ ఉప ప్రధానమంత్రి, స్వతంత్ర సమరయోధుడ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని తన...
Trs Regime : తెలంగాణలో కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలన కొనసాగుతోంది. ఈ అరాచక పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ పాలనను అంతం...
ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్ వ్యాలీ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం జీనోమ్ వ్యాలీలో కేటీఆర్ జాంప్ ఫార్మాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా...
Another one: రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు అవకాశాలున్నాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలన్నీ కలిపి కోట...
జగ్జివన్రామ్ 1952 నుండి వరసగా 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, సుధీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేశారని మంత్రి హరీష్రావు అన్నారు. మంగళవారం జగ్జివన్రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు....
తెలంగాణలో ఆప్ కీలక అడుగులు వేస్తోంది. పంజాబ్ లో ఏకపక్ష విజయంతో ఆప్ ప్రస్థానం పైన దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తొలి ప్రాంతీయ పార్టీ ఆప్....
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సోఫియన్ జిల్లాలోని చోటిగాంలో బుధవారం ఓ మెడికల్ షాప్ యజమానిని హత్య చేశారు. మృతుడు కాశ్మీరి హిందువు బాల కిషన్. గత నాలుగు రోజులలో ఉగ్రవాదులు...
టెస్లా అధినేత ఎలన్ మస్క్ సోషల్ మీడియా రంగంలోకి అడుగపెట్టారు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో వాటాను కొనుగోలు చేశారు. ఈ మేరకు మార్చి 14 నాటికి 9.2 శాతం వాటాను...