Friday, March 7, 2025
HomeTrending News

తెలుగు రాష్ట్రాల్లో ఎన్.ఐ.ఏ. సోదాలు

Nia Officers Searches In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారుల బృందం విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. మాజీ మావోయిస్టులు,  మావోయిస్టు సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతల...

బాబుకు అమావాస్య, రాష్ట్రానికి పొర్ణమి

Babu Must Retire From Politics Vijayasai Advises : కుప్పం ఓటమితో చంద్రబాబు రాజకీయ జీవితానికి శుభంకార్డు పడిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బాబుకు నేడు అమావాస్య అయితే.....

రెండిటికీ పోలికే లేదు: బొత్స

TDP Behind The Amaravathi Movement : అమరావతి ఉద్యమాన్ని స్వాతంత్ర్య పోరాటంతో ఎవరైనా పోల్చి ఉంటే అది దురదృష్టకరమని, ఇది వ్యక్తిగతంగా తన అభిప్రాయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స...

వాక్సినేషన్ వేగంగా పూర్తి ‌చేయాలి

Vaccination Process Should Be Completed Expeditiously In Telangana Minister Harish Rao : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వాక్సిన్ త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్...

ఓట్ల శాతం పెరిగింది: అచ్చెన్నాయుడు

TDP Improved: మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఏడింటిలో హోరాహోరీ పోరాటం చేశామని, రెండిటిలో విజయం సాధించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు...

ప్రధానమంత్రికి కెసిఆర్ లేఖ

CM Kcr Letter To Prime Minister Narendra Modi : ఏసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఈ రోజు లేఖ రాశారు....

రైతాంగ ప్రయోజనాలు కాపాడుతాం

రాష్ట్రంలో రైతులను అయోమయానికి గురి చేస్తూ, వారిపై దాడులకు పాల్పడుతూ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని బిజెపిపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్...

ఢిల్లీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం

Work From Home For Delhi Govt Employees : కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోం కు ఆదేశించింది. కాలుష్యం తగ్గుముఖం పట్టక పోవటంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు...

బాబు, లోకేష్ లకు పెద్దిరెడ్డి వార్నింగ్

Peddireddy suggestion to Chandrababu: చంద్రబాబు ఇకపై రాజకీయాలు వదిలిపెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహా ఇచ్చారు. వయసు కూడా పెరిగినందున పార్టీ పగ్గాలు...

కర్తార్ పూర్ సాహిబ్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్

Green Signal To Kartarpur Corridor : సిక్కుల పుణ్య క్షేత్రం కర్తార్ పూర్ సాహిబ్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రోజు నుంచి భారత్ నుంచి వెళ్ళే భక్తులు గురుదాస్...

Most Read