Saturday, March 1, 2025
HomeTrending News

మావో ప్రాబల్యం తగ్గింది : సుచరిత

గతంలో రాష్ట్రంలోని 5 జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేదని, ఇప్పుడు కేవలం రెండు జిల్లాలకే పరిమితమైందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. న్యూఢిల్లీలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర...

నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం: నాని

పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, తాట తీస్తామని రాష్ట్ర రవాణా, సమాచార-పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో...

పవన్ భాష సరికాదు: బొత్స

వినోదం పేరిట ప్రజలను దోపిడీ చేస్తామంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటుంటే, వారి అభిమతానికి వ్యతిరేకంగా టిక్కెట్...

ఎందుకంత ఆక్రోశం: వెల్లంపల్లి

సిఎం జగన్ పై పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆడియో ఫంక్షన్  వేదికను రాజకీయాలకు వాడుకోవడం ...

ప్రభుత్వ సలహాదారుగా ఆదిత్యనాథ్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఆదిత్య నాథ్ దాస్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఈ నెలాఖరుకు అయన సిఎస్ గా పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం వెంటనే అయన...

భారత్ బంద్ కు సంఘీభావం: పేర్నినాని

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర...

త్యాగానికి సిద్ధం : బాలినేని

రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరుగుతాయని రాష్ట్ర విద్యుత్, సైన్సు అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.  మంత్రివర్గంలోకి 100 శాతం కొత్తవారిని తీసుకుంటారని సూత్రప్రాయంగా తెలియారు....

జాగ్రత్తలు పాటించాలి: గులేరియా

భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికీ కరోనా కేసులు పూర్తిగా కట్టడి కాలేదు. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలను కూడా వైద్య నిపుణులు చేస్తున్నారు. ఈ సందర్భంగా...

బొట్టు బిళ్ళలకు మోసపోవద్దు – మంత్రి హరీష్

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాలు తిరగకుండా ఇంటి మ్యుటేషన్ కాగితాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్, విద్యుత్ మీటర్ మార్పు వంటి పత్రాలు ఈ ప్రభుత్వంలో అందజేయడం జరిగిందని మంత్రి హరీశ్...

తెలంగాణకు ఏరో క్లబ్ ట్రోఫీ

మహారాష్ట్రలో ఈ సంవత్సరం జరిగిన ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా ట్రోఫీని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ గెలుచుకున్నది. సెప్టెంబర్ 21 న జరిగిన ఈ పోటీలో తెలంగాణ...

Most Read