ఉగ్రవాద నిర్మూలన, విమానయాన రంగంలో భద్రత, అంతరిక్ష రంగంలో సహకరించుకోవాలని అమెరికా- ఇండియా అవగాహనకు వచ్చాయి. టెర్రరిజం ఎదుర్కునేందుకు రెండు దేశాలు ఉమ్మడిగా పని చేయాలని నిర్ణయానికి వచ్చాయి. వాషింగ్టన్ శ్వేతసౌధంలో అమెరికా...
రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్ధులను వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. ఆయా పేర్లను సీల్డ్ కవర్లో జిల్లాలకు పంపారు. 13 జిల్లాల జడ్పి ఛైర్మన్ అభ్యర్ధుల పేర్లు, వారు విజయం సాధించిన ప్రాదేశిక...
గోవా అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా బంగారం పట్టివేత. షార్జా ప్రయాణీకుడి వద్ద 65 లక్షల విలువ చేసే 1400 గ్రాముల బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. విదేశీ బంగారాన్ని టార్చ్ లైట్ లోపటి...
రాష్ట్రంలో డ్రగ్స్, హెరాయిన్ పట్టుబడిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన దారుణంగా ఉందని శ్రీకాకుళం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రం తమ కనీస బాధ్యతగా ప్రాథమిక...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం రేపు సాయంత్రం సిఎం జగన్ ఢిల్లీ వెళ్లి ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ...
తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటింఛి సంచలనం సృష్టించారు. ఈ విషయాన్ని టిడిపి అధినేత చంద్రబాబుకే నేరుగా అయన తెలియజేసినట్లు విశ్వసనీయంగా...
వైద్య ఆరోగ్య శాఖలో 14,200 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అక్టోబరు 1 నుంచి నియామక ప్రక్రియ మొదలుపెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ...
ఉగ్రవాద నిర్మూలన, సైబర్ క్రైం కట్టడి చేసేందుకు రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని అమెరికా, ఇండియా నిర్ణయించాయి. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని...
న్యూఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేపాయి. రూమ్ నెంబర్ 207లో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో గ్యాంగ్స్టార్ జితేంద్ర గోగితోపాటు మరో ముగ్గురు చనిపోయారు. మరో...
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి, కేంద్రాన్ని ఒప్పించి ప్రైవేటీకరణ ఆపితే సంతోషిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పవన్ పదే పదే నేను...