Tuesday, April 29, 2025
HomeTrending News

మెడికల్ కాలేజీలకు నిధులివ్వండి: రజని వినతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా నిర్మిస్తున్న మెడిక‌ల్ క‌ళాశాల‌లకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆర్థిక స‌హ‌కారం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నేడు ఢిల్లీ వెళ్ళిన రజని...

పార్టీలో స్థితిగతుల్ని వివరించా – ఎంపి కోమటిరెడ్డి

పీసీసీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు(బుధవారం) సాయంత్రం ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రియాంకకు వివరించినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్...

నాడు-నేడుపై నిరంతర పర్యవేక్షణ : సిఎం ఆదేశం

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుందని, నాడు-నేడు ఎంత ముఖ్యమో స్కూళ్ల...

బలపరీక్షలో నెగ్గిన నితీష్..బిజెపి వాకౌట్

బీహార్ అసెంబ్లీలో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. సర్కార్ కి అనుకూలంగా 160 ఓట్లు రాగా.. ప్రతికూలంగా ఒక్క ఓటు కూడా పడలేదు. 243 మంది సభ్యులున్న సభలో.....

పత్తిపాక మోహన్‌ కు కెసిఆర్ అభినందనలు

కేంద్ర సాహిత్య అకాడమీ, ‘బాలసాహిత్య పురస్కారా(2022)నికి’ డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ ఎంపికవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాసిన 'బాలల తాత బాపూజీ' గేయ కథకు ఈ...

పెట్రో పన్నులతో మోడీ నయవంచన – కేటీఆర్

అసమర్థ విధానాలు, పరిపాలనతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా పెట్రో పన్నుభారం నుంచి భారత దేశ ప్రజలకు కాస్తయినా విముక్తి కలిగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్...

బలోపేతమవుతున్న తెహ్రిక్ ఐ తాలిబాన్

బలోచిస్తాన్, ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రాల్లో రోజు రోజుకు తెహ్రిక్ ఐ తాలిబాన్ పాకిస్తాన్ (TTP) బలపడుతోంది. తాజాగా టిటిపి కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్న వీడియోలను ఆ సంస్థ ట్విట్టర్ లో విడుదల...

రాజా సింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా – మంత్రి జగదీశ్‌రెడ్డి

తెలంగాణలో బీజేపీ తన వికృతరూపం వికృతరూపాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతన్‌కల్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణ వాతావరణం, రాజాసింగ్‌ వ్యవహారం, బండి సంజయ్‌...

గ్రానైట్ పరిశ్రమలకు శ్లాబ్ విధానం: సిఎం జగన్

గ్రానైట్ పరిశ్రమల సీనరేజ్ లో తిరిగి శ్లాబ్ విధానం తీసుకువస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గత వైఎస్ హయాంలో శ్లాబ్ విధానం తీసుకువస్తే 2016లో చంద్రబాబు ప్రభుత్వం...

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో మహిళా నేతల భేటీ

ఏపీ డిగ్నిటీ ఫర్ ఉమెన్ పేరుతో రాష్ట్రంలోని వైసీపీయేతర పార్టీలు,  ప్రజాసంఘాలకు చెందిన నేతలు ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ కర్ తో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ...

Most Read