Monday, September 14, 2026
HomeTrending News

తుంచుకుంటూ పోతున్నారు: లోకేష్

రెండు నెలల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల పెన్షన్లు తొలగించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న జగన్...

విదేశీయులకు తాలిబాన్ల ఆంక్షలు

తాలిబన్లు తమ ప్రభుత్వ గుర్తింపు కోసం ఆపసోపాలు పడుతున్నారు. కాబుల్ నగరాన్ని ఆక్రమించుకున్నాక ప్రపంచ దేశాలతో వివిధ మార్గాల్లో సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు తాలిబన్లను పాకిస్తాన్, చైనా మాత్రమే గుర్తించాయి....

సిఎం జగన్ టీచర్స్ డే శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. క్యాంపు కార్యాలయంలో రాధాకృష్ణన్  చిత్రపటానికి పూలమాల వేసి...

వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

2023 మార్చి నాటికి రాష్ట్రంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష  పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా...

పారాలింపిక్స్ : ఇండియాకు ఐదో స్వర్ణం

పారాలింపిక్స్ లో ఇండియా ఐదో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది.  బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.హెచ్ -6 విభాగంలో హోరాహోరీగా సాగిన ఫైనల్లో మన దేశ క్రీడాకారుడు కృష్ణ నగర్, హంగ్ కాంగ్  ఆటగాడు...

ఎపిఎండిసి బలోపేతం : పెద్దిరెడ్డి

ప్రభుత్వరంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎండిసి)ను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు...

పారాలింపిక్స్ : ఐఏఎస్ అధికారికి రజతం

పారాలింపిక్స్ లో ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి సుహాస్ ఎల్. యతిరాజ్ రజత పతకం గెల్చుకున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.ఎల్-4 విభాగంలో హోరాహోరీ గా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్...

విభజన చట్టం హామీలపై చర్చ

హస్తినలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో సీఎం కేసీఆర్ ఈ రోజు భేటీ అయ్యారు. అమిత్ షా తో జరిగిన 45 నిముషాల సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన...

47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం

47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను నియామక వివరాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకం ఊసే లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన...

ఊటీ చేస్తానని కెసిఆర్ లూటీ చేసిండు

వికారాబాద్ ను అనంతగిరి జిల్లాగా పేరు మార్చుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం రాగానే అనంతగిరి జిల్లాగా ప్రకటిస్తామన్నారు. 8వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో వికారాబాద్...

Most Read