Sunday, September 6, 2026
HomeTrending News

Abids:హైద‌రాబాద్ లో అగ్నిప్ర‌మాదం…సెక్యూరిటీ గార్డు సజీవ దహనం

హైద‌రాబాద్ న‌గ‌రంలోని అబిడ్స్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ కార్ల షెడ్డులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లోనే షెడ్డంతా మంట‌లు వ్యాపించి, పొగ‌లు ద‌ట్టంగా క‌మ్ముకున్నాయి. మంట‌లు చెల‌రేగిన...

Corona Prisoners:కరోనాలో విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు

యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన సంగతి తెలిసిందే. కరోనా తీవ్రంగా ఉన్ననాటి రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికీ హడలిపోతాం. కఠినమైన లాక్ డౌన్లు, సోషల్ డిస్టెన్స్, వ్యాక్సిన్ లతో మహమ్మారి బారి...

Eric Garcetti: భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెట్టీ

భారత - అమెరికా సంబంధాల్లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ఏంజెల్స్ మాజీ మేయర్‌, అధ్యక్షుడు జో బైడెన్‌ సన్నిహితుడైన ఎరిక్‌ గార్సెట్టీ ప్రమాణం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల...

Target BJP:సుప్రీంకోర్టు గడప తొక్కిన 14 పార్టీలు

రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ విషయంపై మూకుమ్మడిగా...

Protest:దేశంలో చీకటి రోజులు- మంత్రి జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై అనర్హత వేడు మోడీ నియంతృత్వానికి పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. దీనితో మోడీ అసలు స్వరూపం బట్టబయలు అయ్యిందని...

మోడీ పాలనలో ఆదానీకే మేలు – మంత్రి ప్రశాంత్ రెడ్డి

బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలో జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి - నీరజారెడ్డి...

నేడు దెందులూరుకు సిఎం – వైఎస్సార్‌ ఆసరా నిధుల విడుదల

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద మూడో విడత ఆర్ధిక సాయాన్ని ఆయన విడుదల చేయనున్నారు. మహిళా...

ఇక మీదట అన్ స్టాపబుల్: బాబు

గత ఎన్నికల్లో తమకు 23 సీట్లు వస్తే దేవుడి స్క్రిప్టు అంటూ జగన్ చెప్పారని, ఇప్పుడు 2023లో మార్చి 23వ తారీఖున 23 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడి పంచుమర్తి అనురాధ విజయం...

సిఎంను కలుసుకున్న నూతన ఎమ్మెల్సీలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్  సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని  అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో  కలుసుకున్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మర్రి రాజశేఖర్, పోతుల...

‘ఆ నలుగురు’ పై సస్పెన్షన్ వేటు

నిన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డది ఎవరన్నదానిపై ఓ అంచనాకు వచ్చామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నలుగురు ఎమ్మెల్యేలు...

Most Read