Wednesday, April 2, 2025
HomeTrending News

Sopore: కశ్మీర్‌లో పెరిగిన ఉగ్రవాదుల కదలికలు

జమ్ముకశ్మీర్‌లోని ఉత్తర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులు వేసవి మొదలవటంతో బయటకు వచ్చి దాడులకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు సోపోర్‌లో లష్కరే తొయీబా...

AP Legislative Council: ప్రాతినిధ్యం కోల్పోయిన భాజపా

ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి తాజాగా 21 స్థానాలకు ఎన్నికలు జరగగా వాటిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేరుగా 15 స్థానాల్లో గెలుపొందింది, టీచర్ల స్థానం నుంచి వైసీపీ మద్దతుతో విజయం సాధించిన ఇద్దరితో...

TSPSC: పేపర్ లీకేజీపై నివేదికకు గవర్నర్ ఆదేశం

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటుగా స్పందించారు. పేపర్ లీకేజీ అంశంలో తాజా నివేదికను రాజ్‌భవన్‌కు పంపాలని ఆదేశించారు. 48 గంటల్లోగా నివేదికను ఇవ్వాలని సిఎస్, టిఎస్‌పిఎస్‌సి, డిజిపికి ఆదేశాలు...

సిఎం జగన్ రంజాన్ మాస శుభాకాంక్షలు

ముస్లింల‌కు ఎంతో పవిత్ర‌మైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సంద‌ర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లోని  ముస్లిం సోద‌రసోదరీమణుల‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  శుభాకాంక్ష‌లు తెలియజేశారు.   మ‌హ‌నీయుడైన మహ్మద్ ప్ర‌వ‌క్త ద్వారా దివ్య...

మా ఎమ్మెల్యేలను కొన్నారు: సజ్జల

తమ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని, వారెవరన్నది గుర్తించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేలను చంద్రబాబు  ప్రలోభ పెట్టారని, డబ్బుకు అమ్ముడు పోయారని...

Hail Storm: ఎకరానికి పదివేలు పరిహారం

రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులకు బాసటగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో చేపట్టిన పర్యటన చేపట్టి...

Ap Mlc Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యం ఫలితం; టిడిపి గెలుపు

MLC Election Result: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి విజయం సాధించారు. మొత్తం...

TSPSC:రేవంత్, బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బిజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కే తారకరామారావు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు తెలిపారు....

అలాంటి వారు ఇలా చేయరు:వదంతులపై పేర్ని

తనకు, వసంత కృష్ణ ప్రసాద్ కు మధ్య గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు.  నేటి ఉదయం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మొదలైన నాటి...

TSPSC SIT: సిట్ విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) పేపర్ లీక్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు...

Most Read