Tuesday, April 1, 2025
HomeTrending News

రాజీనామాలకు ఆమోదం; రాత్రికి కొత్త జాబితా

Not yet:  మంత్రివర్గం కూర్పు ఇంకా పూర్తి కాలేదని, కసరత్తు కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సిఎం జగన్ తో సమావేశం ముగిసిన తరువాత సజ్జల మీడియాతో మాట్లాడుతూ...

ధర్మాన, కాకాణిలకు చోటు: బాలినేనికి నో?

New Cabinet: సీనియర్ రాజకీయ నేత ధర్మాన ప్రసాదరావుకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది. అదే జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించిన స్పీకర్ తమ్మినేని సీతారాం కు చుక్కెదురైంది....

సిఎం కెసిఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. ధర్మో రక్షతి రక్షితః" సామాజిక విలువను తుచ...

సిఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Srirama Navami Wishes: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో, రెండు తెలుగు...

ప్లాస్టిక్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు

నిత్యజీవితంలో ప్లాస్టిక్ అవసరాలు పెరగడంతో పాటు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా అధికమయ్యాయని, ప్లాస్టిక్ వస్తువులపై అవగాహన, వస్తువుల తయారీపై 'సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ' (సీపెట్)లో...

ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వాముల వారి ఎదుర్కోలు మహోత్సవం శ‌నివారం సాయంత్రం కన్నుల పండువగా నిర్వ‌హించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు ఈ ఉత్స‌వంలో పాల్గొన్నారు. స్వామి వారిని ద‌ర్శించుకుని...

మూడు రోజుల్లో వంతెన మాయం

Bihar Bridge Thieves : బీహార్‌లో కొందరు దొంగలు ఏకంగా 60 అడుగుల ఐరన్‌ బ్రిడ్జిని మాయం చేశారు. రోహ్తాస్‌ జిల్లా అమియావార్‌లో ఓ పురాతన ఐరన్‌ బ్రిడ్జి ఉంది. ఇది 20 టన్నుల...

అంబేడ్కర్ జయంతి పోస్టరు విడుదల

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా రూపొందించిన పోస్టరును షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు...

బీసీలకు మరింత ప్రాధాన్యం : సజ్జల వెల్లడి

Preference to BCs: నూతన మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందని, జాబితా రేపు మధ్యాహ్నానికి  ఖరారవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మంత్రివర్గకూర్పుపై సిఎం జగన్ తో సమావేశం...

పాక్ జాతీయ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు

పాకిస్తాన్ పార్లమెంటులో ఈ రోజు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జాతీయ అసెంబ్లీ ప్రారంభం కాగానే పాకిస్తాన్ లో అంతర్జాతీయ కుట్రపై చర్చ చేపట్టాలని స్పీకర్ అసద్ కైజర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాలు...

Most Read