Wednesday, April 23, 2025
HomeTrending News

తక్షణమే వరద సాయం అందించండి: వైసీపీ ఎంపీలు

Relief: గోదావరికి కనివీనీ ఎరుగని రీతిలో సంభవించిన వరదలతో  పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లినందున తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి,...

అది జోకర్ సేన: దాడిశెట్టి రాజా

సోమవారం నుంచి శుక్రవారం వరకు తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్‌ రాజకీయం చేస్తారని, ఆ తర్వాత రెండు రోజులు.. శని, ఆదివారాలు పవన్‌ ఆ బాధ్యత తీసుకున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ...

రాష్ట్రంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా: సిఎం జగన్

Azadi : దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి కావొస్తున్నసందర్బంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి...

రేపు ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై సమీక్ష

Review time: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. దీనిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ రీజినల్ కోర్డినేటర్లు, జిల్లా...

గోదావరి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్: కేసీఆర్ డౌట్

Cloud Burst: గోదావరి పరివాహక ప్రాంతంలో కావాలనే క్లౌడ్ బరస్ట్ చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అనుమానం వ్యక్తం చేశారు. ఇతర దేశాలవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా...

తెలంగాణ ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ

తెలంగాణ ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణకు యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్ళు వీఆర్ఎస్ కి అర్హులుగా పేర్కొన్నారు. కొందరు ఉద్యోగుల వినతి మేరకు వీఆర్ఎస్ స్కీమ్...

పశ్చిమ ఆస్ట్రేలియాతో ఏపీ 8 ఎంవోయూలు

MoUs: ఆంధ్రప్రదేశ్ లో గనులు, ఖనిజాలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, పరిశ్రమలు, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక సహకారం, నైపుణ్యాలు అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ,...

తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది – కెసిఆర్

‘‘తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది. ఏమైతదో ఏమో అనే అనుమానం అక్కర్లేదు. మన పోరాటంలో నిజాయితీ ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మనం పోరాటం చేస్తున్నపుడు...

స్కూళ్ళ మూసివేత కాదు, విలీనం మాత్రమే: బొత్స

రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం లేదని, కొన్ని చోట్ల విలీనం మాత్రమే చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడైనా మూసివేస్తున్నట్లు ఎవరైనా...

వరంగల్ చేరుకున్న సిఎం కెసిఆర్

వరదల నేపధ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదివారం చేపట్టనున్న ఏరియల్ సర్వే, పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం వరంగల్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్...

Most Read