Tuesday, March 18, 2025
HomeTrending News

Srirama Navami: సకల శుభాలు కలగాలి: సిఎం జగన్

శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు, రెండు...

TDP formation Day: తెలుగు జాతి కోసం పని చేశాం, చేస్తాం: చంద్రబాబు

విభజన జరిగినా రెండు తెలుగు రాష్ట్రాలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే సమన్యాయం చేయాలని నాడు డిమాండ్ చేశామని, రెండు కళ్ళ సిద్దాంతంతో ముందుకెళ్లామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం...

BRS: మహారాష్ట్రలో బలోపేతం అవుతున్న బిఆర్ఎస్

బిఆర్ఎస్ లో చేరికల పర్వం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో.. బుధవారం మరో కీలక నేత బిఆర్ఎస్ లో చేరారు. ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో...

Paddy Procurement: రబీ ధాన్యం సేకరణకు సిద్ధం కండి: సిఎం జగన్

ఏప్రిల్‌15 నుంచి రబీ సీజన్‌ లో పండిన ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉంటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటికే 100శాతం ఇ క్రాపింగ్‌ పూర్తైందని వెల్లడించిన...

Kodali Nani: ఇదే నిజమైన స్క్రిప్టు : కొడాలి నాని

ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ కలిస్తే వైఎస్ జగన్  మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కొడాలి నాని అభివర్ణించారు.  తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 41 ఏళ్ళు పూర్తి చేసుకుందని, ఇప్పటికీ ఎన్టీఆర్...

HMDA:నార్సింగిలో ఎన్ ఫోర్స్ మెంట్ కూల్చివేతలు

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కొరడా జలిపిస్తుంది. ఆపరేషన్ శంషాబాద్ తదుపరి బుధవారం ఉదయం హెచ్ఎండిఏ యంత్రాంగం నార్సింగి రెవిన్యూ విలేజ్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై...

Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ డేట్ ఖరారు!

రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహేశ్ ఈ మూవీకు దర్శకత్వం వహిస్తున్నారు. 1970-80 ల ప్రాంతంలో స్టువర్టుపురం గజదొంగగా పోలీసులకు నిద్రలేకుండా చేసిన టైగర్...

Karnataka : కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

దక్షిణాది రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు...

YS Viveka Case: ఏప్రిల్ 30లోగా పూర్తి చేయండి: సుప్రీం ఆదేశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఏప్రిల్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు...

Gutha fire: బిజెపి హయంలో ప్రజాస్వామ్యం ఖూనీ – గుత్తా

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం: మండలి చైర్మన్‌ గుత్తా నల్లగొండ: దేశంలో నియంత పాలన కొసాగుతున్నదని, ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతున్నదని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు....

Most Read