Tuesday, April 29, 2025
HomeTrending News

దేశ వాణిజ్యంలో విశాఖది కీలక పాత్ర : మోడీ

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని, దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ప్రతిభ చాతుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కితాబిచ్చారు. సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో తమ సత్తా ప్రదర్శిస్తున్నారని అన్నారు. వారి...

ప్రధాని మోడికి.. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ఎనిమిదేళ్లుగా హామీల అమలుకు చొరవ చూపకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని...

మీతో అనుబంధం రాజకీయాలకు అతీతం: జగన్

రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో అజెండా అంటూ ఏదీ లేదని, ఉండదు...ఉండబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వంతో, మీతో మా అనుబంధం పార్టీలకు,...

ప్రధాని పర్యటనకు నిరసనలు… సిపిఐ నేతల అరెస్ట్

రామగుండంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళనకు దిగాయి. మోడీ పర్యటనను నిరసిస్తూ ఈ రోజు పెద్దపెల్లి జిల్లా బంద్ కు పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ,...

హిమాచల్ లో పోలింగ్ ప్రారంభం

హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ మెుదలైంది. 68 అసెంబ్లీ స్థానాలు గల హిమాచల్ లో ఒకే దఫా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 5:30 గంటల వరకు...

ఏపీకి మంచి రోజులు : పవన్ విశ్వాసం

భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ కు మంచిరోజులు వస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అనంతరం నోవాటెల్ హోటల్ వద్ద పవన్ మీడియాతో...

ప్రధాని మోడీకి ఘనస్వాగతం

రెండు రోజుల పర్యటన కోసం విశాఖపట్నం చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

సీఎం, హోంమంత్రిని సాక్షిగా చేర్చాలి – బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు హోంమంత్రి మహమూద్ అలీని సాక్షులుగా చేర్చాలని డిమాండ్...

చైనాలో విస్తరిస్తున్న కరోనా

చైనాలో మరోసారి కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. ఆ దేశంలో తాజాగా పది వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం ఒక్కరోజే 10,729 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు...

13న విజయనగరంలో పవన్ పర్యటన

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఎల్లుండి (13న) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణంలో విఫలమైందని ఆరోపిస్తూ ‘జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో నిరసన కార్యక్రమానికి పిలుపు...

Most Read