Thursday, April 24, 2025
HomeTrending News

ముంపు గ్రామాలతో ప్రత్యేక జిల్లా

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పోలవరం ముంపు గ్రామాలతో కలిపి ఓ ప్రత్యేక జిల్లా చేస్తామని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రం మొత్తం బాగుపడడానికి ఇక్కడి ప్రజలంతా త్యాగం...

రైతులకు వివరంగా చెప్పండి: సిఎం ఆదేశం

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియజెప్పాలని, దీనిపై రైతులకు లేఖలు రాయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. మోటార్ల వాళ్ళ రైతుపై...

పన్నుల వాటాలో అన్యాయం: విజయసాయి

కేంద్రం నుంచి రాష్టానికి పన్నుల వాటా రూపంలో వస్తోన్న నిధుల విషయంలో అన్యాయం జరుగుతోందని, 41శాతం ఇస్తున్నామని చెబుతున్నా వాస్తవానికి 32.56 శాతం మాత్రమే డివల్యూషన్ అఫ్ ఫండ్స్ రూపంలో ఇస్తున్నారని వైఎస్సార్సీపీ...

సర్వదర్శనం మాత్రమే: ధర్మారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి బ్రహ్మోత్సవాల్లో కేవలం సర్వదర్శనం మాత్రమే అమలు చేయనుంది. బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేది వరకు...

సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎడమ కాలువకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈ రోజు ఉదయం నీటిని విడుదల చేశారు. దశాబ్దకాలం తరువాత జులై లో నీటి విడుదల చేయటంతో రైతులు...

ప్రజా ప్రభుత్వాలతోనే సుస్థిరత – ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ లో సుస్థిర ప్రభుత్వం నెలకొంటేనే శాంతి స్థాపన సాధ్యమని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఐదేళ్ళు పాలన సాగిస్తేనే... ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. ప్రజాప్రభుత్వాలు...

ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రారంభానికి సిద్దమైంది. ఆగస్టు 4వ తేదీన దీన్ని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్...

పార్లమెంట్ ఆవరణలో రాత్రి ఎంపీల ధర్నా

ప్రభుత్వం తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటులో రాత్రి పూట ఆందోళనకు ధర్నాకు దిగారు. రాత్రంతా మహాత్మాగాంధీ విగ్రహం ఎదుటే బైఠాయించారు. అక్కడే పడుకుని కేంద్రానికి తమ...

రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతాం – టిపిసిసి

రాజ్ గోపాల్ రెడ్డి పార్టీలో కొనసాగేలా ప్రయత్నం చేస్తున్నామని, ఇదే అంశంపై పార్టీ అధిష్టానంతో చర్చించామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ దిశగా రాజగోపాల్ రెడ్డితో చర్చిస్తామన్నారు. ఏఐసిసి సీనియర్...

కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు – రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో తనకు ఘోర అవమానం జరిగిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసినోళ్ళను పక్కనపెట్టి, ద్రోహులకు పదవులివ్వడం ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. బుధవారం సాయంత్రం...

Most Read