Friday, April 25, 2025
HomeTrending News

మహారాష్ట్ర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబై, థానే నుంచి గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే మహారాష్ట్రలో డబ్బులే ఉండవని, దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోతుందని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి  చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టించాయి. కోష్యారీ...

బంగ్లాదేశ్ లో రైలు డీకొని 11 మంది దుర్మరణం

బంగ్లాదేశ్ లో జరిగిన ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. ప‌ట్టాలు దాటుతున్న మినీ బ‌స్సును రైలు ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో 11 మంది మ‌ర‌ణించారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అమన్ బజార్...

110 కోట్ల కార్వీ ఆస్తులు అటాచ్ చేసిన ఈడి

కార్వీ స్కామ్‌లో దర్యాప్తు వేగవంతం చేసింది ఈడీ. సంస్థ ఎండి పార్థసారథికి చెందిన 110 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. మనీలాండరింగ్ యాక్డ్‌ కింద కార్వీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన...

మరో రెండు మృతదేహాలు లభ్యం

అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలోని సీతంపాలెం బీచ్ లో గల్లంతైన వారిలో మరో రెండు మృతదేహాలు రెస్క్యూ టీమ్స్ వెలికి తీశాయి.  మొత్తం ఏడుగురు విద్యార్ధులు అలల తాకిడికి కొట్టుకుపోగా వారిలో సూరిశెట్టి...

కెసిఆర్ తోనే నా యుద్ధం – రాజగోపాల్ రెడ్డి

త్వరలో కేసీఆర్ పై యుద్ధం ప్రకటించబోతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఉద్దేశ్య పూర్వకంగా మూడున్నర ఏళ్ళుగా కేసీఆర్ మునుగోడు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు తనను గెలిపించారన్న కోపంతో ఎస్...

అస్సాంలో పాగా వేసేందుకు అల్ ఖైదా యత్నం

అస్సాంలో పాగా వేసేందుకు అల్ ఖైదా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అస్సాంలో రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న వారి పూర్వ చరిత్ర పరిశీలిస్తే ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్టు పోలీసులు చెపుతున్నారు. ముఖ్యంగా...

ఇప్పటికీ ముందంజలో “కెల్లాగ్ ఫ్లేక్స్”

Kelloggs Flakes : దాదాపు నూట ముప్పై ఏళ్ళ క్రితం అమెరికన్ల ఆహారం అధిక కొవ్వుతో కూడినదై ఉండేది. దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడు ఓ చర్చి ప్రతినిధులు కొందరు ప్రజల...

హోల్ సేల్ గా అమ్మేసే రాజకీయాలు: సిఎం

మరోసారి కాపుల ఓట్లను  మూటగట్టి హోల్ సేల్ గా చంద్రబాబు కు అమ్మేసే విధంగా దత్తపుత్రుడి రాజకీయాలు కనబడుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.  ‘బాబు...

కెసిఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటి

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమాజ్ వాదీ పార్టీ నేత, యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చించారు. దాదాపు...

ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు తీపి కబురు

ఉక్రెయిన్ లో వైద్య విద్య పూర్తి చేసుకున్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2022 జూన్ 30 వ తేది లోపు ఉక్రెయిన్ విశ్వవిద్యాలయాల్లో వైద్య విద్య పూర్తి...

Most Read