Monday, March 3, 2025
HomeTrending News

తెరాస హయంలోనే ఆలయాల అభివృద్ధి

ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం త‌ర్వాత  సుప్రసిద్ధ ఆలయాలన్నింటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయిస్తూ... అభివృద్ధికి బాటలు వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. సోమ‌వారం మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో...

ఏకపక్షంగా ఉండాలి: సజ్జల

బద్వేల్ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకోవాలని, ఉపఎన్నిక ఏకగ్రీవం కాకపోతే ఎవరు పోటీలోఉన్నా పార్టీపరంగా ప్రతిష్టాత్మకంగానే భావించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ప్రతి...

జపాన్ నూతన ప్రధాని ఫుమియో కిషిదా

జపాన్ నూతన ప్రధానిగా ఫుమియో కిషిదా ఎన్నికయ్యారు.  జపాన్ పార్లమెంట్( డైట్ ) ప్రత్యేక సమావేశంలో  ఈ రోజు కిషిదా నాయకత్వానికి సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 64 ఏళ్ల ఫుమియో కిషిదా...

200 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా 20వేలకుపైనే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే అంతక్రితం రోజు(22,842)తో పోల్చితే తాజా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఇక మరణాలు 200లోపే...

కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా…

రైతుల న్యాయపరమైన పోరాటాన్ని అణిచివేయాలని కేంద్రం శతవిధాలా ప్రయత్నం చేస్తోందని శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లో నిన్న ఎనిమిది మంది రైతులను చంపిన  ఘటన కలచివేసిందన్నారు....

కేంద్రం సహకారం లేదు – ఎమ్మెల్సీ కవిత

అనేక రాష్ట్రాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, మన రాష్ట్రంలో జీతాలు సమయానికి ఇవ్వడమే కాకుండా, పీఆర్సీ పెట్టి ఉద్యోగుల జీతాలు పెంచుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పారదర్శకమైన, ప్రగతిశీలమైన, ప్రతిభావంతమైన సీఎం...

లఖీంపూర్ ఖేరి ప్రకంపనలు

ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో రైతుల మృతి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఘటన స్థలాన్ని సందర్శించేందుకు ఈ రోజు ఉదయం బయలుదేరిన సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను...

భవానీపూర్ లో దీదీ విజయం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్ లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో మమత 58 వేల ఓట్ల మెజారిటి సాధించారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మమత బెనర్జీకి...

అసెంబ్లీలో ఇక ట్రిపుల్ ఆర్ సినిమానే…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హుజూరాబాద్ లో హుజూరాబాద్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమా?. కేసీఆర్...

డ్రగ్స్ కేసులో కొత్త కోణం

మహారాష్ట్ర డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలు తయారవుతున్నట్టు నార్కోటిక్స్ అధికారులకు సమాచారం అందింది. సముద్రపు తీర ప్రాంతానికి సమీపంలో శనివారం రాత్రి NCB బృందం...

Most Read