Sunday, March 2, 2025
HomeTrending News

రైల్వే ప్రాజెక్టులపై కెసిఆర్ సంప్రదించలేదు

తెలంగాణలో రైల్వే అభివృధ్ధి, పెండింగ్ ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ తమను సంప్రదించలేదని రైల్వే శాఖ సహాయ మంత్రి రావూ సాహేబ్ పాటిల్ ధన్వే అన్నారు. ఏడేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు...

హైదరాబాద్ లో ఢిల్లీ తరహా కాన్స్టిట్యూషన్ క్లబ్

అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల కోరినన్ని రోజులు సభను నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు....

రేపు ఢిల్లీ కి సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్నమావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల...

బాటసింగారంకు పండ్ల మార్కెట్‌

హైదరాబాద్‌ కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ ఈనెల 25వ తేదీ రాత్రి నుంచి మూత పడనుంది. అక్టోబరు 1 నుంచి బాటసింగారంలోని లాజిస్టిక్‌ పార్క్‌లో క్రయ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు...

చిగురంత ఆశ

మనసును కలచివేసే ఎన్నో వార్తల మధ్య ఒక్కోసారి మనసు పులకించే వార్తలు కనిపిస్తుంటాయి. ఎన్నెన్నో సమస్యలు, కన్నీళ్లు కష్టాల మధ్య, ఆరోపణలు- ప్రత్యారోపణల మధ్య, అనేకానేక నెగటివ్ వార్తల మధ్య ఎండిన మోడులు...

అక్రమ మద్యంపై ఉక్కుపాదం: సిఎం

మద్యం అక్రమ రవాణాపైన, అక్రమం మద్యం తయారీపైన ఉక్కుపాదం మోపాలని, అలాగే నిర్దేశించిన రేట్లకన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు....

కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు

తెరాస ప్రభుత్వం ఊదితే... ఊడిపోతుంది, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై అనవసర కేసులు పెడుతున్నారని, అలానే వ్యవహరిస్తే... నేనే డైరెక్ట్...

బెంగళూరులో పేలుడు ముగ్గురు మృతి

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ రోజు జరిగిన పేలుడులో ముగ్గురు చనిపోయారు. మరో నలుగు తీవ్రంగా గాయపడ్డారు. రాజధానిలోని న్యూ తరగుపేట్ ప్రాంతంలోని బాణసంచ గోడౌన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది....

రేపటి నుంచి కెసిఆర్ హస్తిన పర్యటన

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళుతున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో పాల్గొని, అనంతరం జరిగే బిఎసి సమావేశం తర్వాత సిఎం కెసిఆర్ ఢిల్లీకి వెల్లనున్నారు. ఈనెల 25వ...

శాసనసభ సమావేశాలకు సన్నద్ధం

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో  ఈరోజు సమీక్ష...

Most Read