భారత దేశంలో స్పుత్నిక్ లైట్ సింగల్ డోస్ టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే స్పుత్నిక్ వి భారత దేశంలో అందుబాటులో ఉందని, సింగిల్ డోసు వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ కూడా కొద్ది...
గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కలిసి పనిచేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసియార్ లు ఇప్పుడెందుకు కలిసి మాట్లాడుకోవడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణా ప్రభుత్వం జల...
ఈటెల రాజేందర్ కు టీఆరెస్ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలని , ఆయనకు టీఆరెస్ లో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్నది కేంద్రలో ఉన్న బిజెపి ప్రభుత్వ...
ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో మూసి నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద నదిపై నిర్మించిన మూసి ప్రాజెక్టు...
హుజురాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ...
నియోజక ఎన్నికల సమన్వయ కర్తలుగా..
జీవన్...
కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు.. ‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా...
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం 19,15,501 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,792 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. క్రితంరోజు కంటే 23 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో...
కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో బోనాలు ఉత్సవాలను కూడా చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ రాజధాని...
అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్ ’ ను తయారు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.
ప్రతి సంవత్సరం ఖాళీల భర్తీకై.. ‘వార్షిక...