ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారు చేసే దిశగా,...
2014 జూన్ 2 నాటికి ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు కేబినేట్ సబ్ కమిటీ అంగీకరించింది. స్పెషల్ పే ఇవ్వడానికి, పే రివిజన్ కమిషన్ కమీషనర్ నియామకానికి...
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీ ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విశాఖ సమ్మిట్...
సిఎం జగన్ డైరెక్షన్ లో సజ్జల రామకృష్ణా రెడ్డి సూచనలతోనే నెల్లూరులో ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి జరిగిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అసలు జగన్ అనుమతి లేనిదే ఇలాంటి...
ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని... పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు రెండూ కలిసే వస్తాయని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తుకోసం, వారి అండ కోసం...
తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న వేళ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు....
హింస, ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంఫాల్, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ను బ్లాక్మార్కెట్లో రూ.200కు అమ్ముతున్నారు. అత్యావశ్యక ఔషధాల కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. వంటనూనె...
చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్లోని గనిలో ఆదివారం కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది. ప్రావిన్స్లోని దక్షిణాన లెషాన్ నగరానికి సమీపంలో ఉన్న...
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఉన్న గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర...