Friday, March 14, 2025
HomeTrending News

Sajjala: సిబిఐని ప్రభావితం చేస్తున్నారు: సజ్జల

వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తును కొంతమంది ప్రభావితం చేస్తున్నారని ప్రభుత సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ,  వారి కోణంలోనే సిబిఐ...

Kesineni: నా మనస్తత్వంతో సరిపడే ఏ పార్టీ అయినా ఓకే: నాని

తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు  కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా తనకు ఓ ట్రాక్ రికార్డ్ ఉందని, అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా కలిసి పని చేస్తానని...

RK Roja: బాబు ఇచ్చినవి కాపీ హామీలు: రోజా విమర్శ

'చంద్రబాబు పిట్ట కథలకు, పచ్చ చానెళ్ళ కట్టు కథలకు పుట్టిన విషపుత్రిక...టిడిపి నిన్న విడుదల చేసిన ఛార్జ్ షీట్' అని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు. ఈ ఛార్జ్...

ఎన్నికల ముందే పొత్తులపై నిర్ణయం :సత్య

పొత్తుల అంశాన్నితేల్చాల్సింది  బిజెపి కేంద్ర నాయకత్వమేనని, ఎన్నికల ముందు పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటుందని బిజెపి జాతీయ  కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు....

Brahman Sadan: బ్రాహ్మణులపై సిఎం కేసిఆర్ వరాల జల్లు

ధూప దీప నైవేద్యం కింద దేవాలయాల నిర్వహణకు అర్చకులకు ప్రతినెలా ప్రభుత్వం ఇస్తున్న 6వేల రూపాయలను 10 వేలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. ప్రస్తుతం  రాష్ట్రంలో 3645 దేవాలయాలకు ఈ...

‘పోచంపల్లి – విలేజ్ టూరిజం’కు అంతర్జాతీయ అవార్డు

విలేజ్ టూరిజం పై తెలంగాణ పల్లెకు మరోసారి అంతర్జాతీయ ఘనత దక్కింది, ఇంటర్నేషనల్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్- ఆఫ్రికా తరపున సిల్వర్ అవార్డు ను దూలం సత్యనారాయణ దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఇంటర్నేషనల్...

TS High Court: అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే సిబిఐ విచారణకు హాజరుకావాలని...

#YSJaganAneNenu: సిఎం జగన్ కు అధికారుల అభినందనలు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారులు  శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి...

YS Jagan: నిర్మల్ హృదయ్ కు సిఎం దంపతులు

విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు సందర్శించారు.  నిర్మల్‌ హృదయ్‌లో నూతనంగా నిర్మించిన...

#4YearsofJaganrule: గుంటనక్కలు నిద్ర లేచాయి: సజ్జల

ఎన్నికల హామీలను తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత సిఎం జగన్ కు మాత్రమే దక్కుతుందని, ఇలా చేసిన నేత గతంలో ఎవరూ లేరని,  భవిష్యత్తులో మరే నేతకూ ఇది సాధ్యం కూడా...

Most Read