Saturday, April 26, 2025
HomeTrending News

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ముదిరిన వివాదం

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. సరిహద్దు వివాదంపై కర్ణాటకలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు.. ఇప్పుడు దాడుల వరకు చేరాయి. మంగళవారం మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు...

తెలంగాణలో క్యాపిటల్యాండ్ భారీ పెట్టుబడి

తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కాపిటలాండ్ కంపెనీ ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి సుమారు 6,200 కోట్ల రూపాయలతో తన పెట్టుబడి ప్రణాళికలను ఈరోజు ప్రకటించింది. ఈ 6,200 కోట్ల రూపాయల...

చిరు, బాలయ్య మూవీకి డైరెక్టర్ ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర నువ్వా..? నేనా..? అన్నట్టుగా పోటీపడ్డారు. ఇప్పటికీ పోటీపడుతూనే ఉన్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో వస్తుంటే... బాలకృష్ణ...

థియేటర్లోకి నారప్ప. వర్కవుట్ అవుతుందా..?

విక్టరీ వెంకటేష్ తమిళ క్లాసిక్ అసురన్ మూవీకి రీమేక్ గా నారప్ప సినిమా చేశారు. ఈ సినిమాకి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. సురేష్‌ బాబు ఈ సినిమాని నిర్మించారు....

భోళా శంకర్ మూవీ రిలీజ్ ఎప్పుడు..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే సినిమాలో నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఈ భారీ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ...

“గుర్తుందా శీతాకాలం” సినిమాను గీతాంజలితో పోల్చడం చాలా హ్యాపీ గా ఉంది – తమన్నా

యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం “గుర్తుందా శీతాకాలం”. ఈ చిత్రం ద్వారా మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము...

జయహో బీసీ మహాసభ… ముస్తాబైన విజయవాడ

వెనుకబడిన కులాలే వెన్నెముక అనే నినాదంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. చరిత్రలో మొదటిసారిగా బీసీలకు మంత్రి...

అధునాతన సౌకర్యాలతో జగిత్యాల కలెక్టరేట్

సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు.. ఆధునిక హంగులు.. చుట్టూ అందమైన హరితవనం.. నందనవనాన్ని తలపించేలా అందరికీ అందుబాటులో ఉండేలా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ( ఇంటిగ్రేటెడ్‌ డిస్ర్టిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌)...

అంబేద్కర్ జయంతి, వర్ధంతికి కేసిఆర్ ఎందుకు రాడు – బండి సంజయ్

 కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. అతని రక్త, వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. నేను తంబాకు తింటానని పచ్చి...

బురదలో చిక్కుకున్న వాహనాలు.. కొలంబియాలో 34మంది మృతి

దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడి బస్సు బురదలో కూరుకుపోయింది. కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై వెళ్తున్న ఓ బస్సు పూర్తిగా బురదలో...

Most Read