Wednesday, April 30, 2025
HomeTrending News

ఎస్పీఎఫ్ పై హోం మంత్రి సమీక్ష

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీ ఎస్పీఎఫ్) పై రాష్ట్ర హోం శాఖ మంత్రి  తానేటి వనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. హోం శాఖతో పాటు SPF ఉన్నతాధికారులు దీనిలో పాల్గొన్నారు.  ప్రభుత్వరంగ...

దొంగనోట్ల చెలామణికి డిజిటల్ రూపాయి చెక్

దొంగనోట్ల చలామనీని అరికట్టేందుకు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించిన డిజిటల్ రూపాయి (డిజిటల్ కరెన్సీ)  నిన్నటి నుంచి (నవంబర్ 1) అందుబాటులోకి వచ్చింది. ఆర్బీఐ హోల్‌సేల్ సెగ్మెంట్‌లో తొలి పైలెట్...

హైదరాబాద్ లో హుషారుగా సాగుతున్న జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 56వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో యాత్ర  హుషారుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో రాహుల్...

ఉత్తరకొరియా బాలిస్టిక్‌ క్షిపణితో ఉద్రిక్తత

ఉత్తర కొరియా  -దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. తూర్పు సముద్ర తీరం వైపు కిమ్‌ సైన్యం ఓ బాలిస్టిక్‌ క్షిపణిని బుధవారం ప్రయోగించిందని...

టి-హబ్ సందర్శించిన ఐఏఎస్ అధికారుల బృందం

ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలోని టీ హబ్ ను దాదాపు 40 మంది రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...

రామ రాజ్యానికి మునుగోడే పునాది రాయి- బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నికను వాయిదా వేయించేందుకు విధ్వంసం స్రుష్టించాలని టీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఎన్నికల కమిషన్, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని...

కెటిఆర్.. డ్రామరావు – షర్మిల విమర్శ

కేసీఅర్ ఒక గజ దొంగ అని ఎన్ని వాగ్ధానాలు ఇచ్చారు..ఎన్ని తప్పారని వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. 70 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో బాగంగా YSR తెలంగాణ...

మోడి, కేసీఆర్ నడుమ డైరెక్ట్ లింక్ – రాహుల్ గాంధీ

ఒక అడుగు జన ప్రభంజనమైంది... ఒక అడుగు జన చేతనమైంది. భారత్ జోడో అనే అడుగు జాతి సమైక్య నినాదమైంది. ఒక్కటిగా కదిలి.. వేలు.. లక్షలు.. కోట్ల భారతీయుల్లో జన వాహినిగా మారింది....

ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానం

సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు, అసామాన్య సేవలందిస్తున్న మానవతా మూర్తులకు వరుసగా రెండో ఏడాది  రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ వైఎస్సార్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేస్తున్నామని ముఖ్యమంత్రి...

రైతుబంధు కావాలా.. రాబందు కావాలా..? : మంత్రి కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నారాయ‌ణ‌పురంలో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 14 నెల‌ల్లో మునుగోడును బ్ర‌హ్మాండంగా అభివృద్ధి చేస్తాం....

Most Read