ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, భద్రత’ ఉంటుందని మరోసారి ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు రుజువు చేశారు. బస్సులో పోగొట్టుకున్న బ్యాగును ప్రయాణికులకు అందజేసి మరో మారు నిజాయితీని చాటుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. స్థానిక జహీరాబాద్...
శ్రీలంక రచయిత షెహన్ కరుణతిలక 2022 సంవత్సరానికి బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మేదా అన్న నవలకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. మానవత్వ లోతుల...
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై నిప్పులు చెరిగారు. అరేయ్, వెధవల్లారా, సన్నసుల్లారా... అంటూ పరుష పదజాలంతో విరుచుకు పడ్డారు. తనను ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే ఒంటి...
తెలంగాణ మాదిరిగానే మునుగోడు అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
ఉత్తరాఖండ్ కేదార్నాథ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఫాటా నుంచి కేదార్నాథ్ కు యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్ ఈ రోజు (మంగళవారం) ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు....
అమరావతి మహా పాదయాత్ర రాజమండ్రికి చేరుకున్న సంగతి తెలిసిందే. నేడు ఉదయం ఈ ర్యాలీ నగరంలోని ఆజాద్ చౌక్ కు చేరుకోగానే, వైసీపీ నేతలు, కార్యకర్తలు వికేంద్రీకరణకు మద్దతుగా రైతుల యాత్రను అడ్డుకునే...
టీఆర్ఎస్ నేతల కళ్లు మునుగోడు నియోజకవర్గ భూములపై పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం పేరుతో టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా మునుగోడులో ఊరూరా తిరుగుతూ...
పవన్ సినిమాల్లో హీరో అయి ఉండొచ్చని, కానీ రాజకీయాల్లో మాత్రం జీరో అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సినిమాల్లో లాగానే నిజ జీవితంలో కూడా తనకు...
శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు యువ ఐపీఎస్లు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.
ఈ విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్ వ్యవస్ధను...
ఉత్తర కశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలో ఇవాళ జరిగిన గ్రేనేడ్ దాడిలో ఇద్దరు స్థానికేతర కార్మికులు మృతి చెందారు. కార్మికులు నివసిస్తున్న ప్రీ ఫాబ్రికేటెడ్ షెల్టర్పై ఉగ్రవాదులు గ్రేనేడ్తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు....