దసరా నవరాత్రుల సందర్భంగా నేడు కనక దుర్గమ్మ అమ్మవారి జన్మనక్షత్రం (మూలా) సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఆరో రోజు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతుల వారితో భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
గత ఏడాది దేశంలో పట్టుబడిన గంజాయి విషయంలో విపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. గంజాయి అరికట్టడంలో ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుంది...
సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి 16 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘గాంధీ ఆసుపత్రిలో...
న్యూఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు దిల్లీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే పెట్రోల్ బంకుల వద్ద చమురు నిరాకరించనున్నారు. దేశ రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ...
జాతీయ కార్యవర్గ సభ్యులతో బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ సునీల్ బన్సల్ ఈ రోజు (ఆదివారం) సమావేశమయ్యారు. ఈ సమావేశానికి లక్ష్మణ్, కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్, వివేక్, గరికపాటి, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతి...
తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ఖతర్ దేశంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. దోహలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా హజరైన ఖతర్ తెలుగు మహిళలు, తెలంగాణ బిడ్డలు. ముఖ్య అతిథిగా ఖతర్...
సింగరేణిలో కరోనాతో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ కార్మికుల మాదిరిగా 15 లక్షల రూపాయలు ప్రత్యేక ఎక్స్గ్రేషియో చెల్లించాలని జేఏసీ ఆధ్వర్యంలో చేసిన నిరవధిక సమ్మే పలితంగా సింగరేణి యాజమాన్యం శనివారం సర్క్యూలర్...
ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్ తీవ్ర విషాదానికి దారితీసింది. సరదాను పంచాల్సిన మ్యాచ్ ఒక్క సారిగా యుద్ధవాతావరణాన్ని తలపించింది. వినోదం కోసం జరిగిన మ్యాచ్లో బీభత్సం, హింసాకాండ చోటు చేసుకుంది. ఏకంగా 127...
నాగాలాండ్ లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్ఎస్పీఏ) మరో ఆరు నెలలపాటు పొడగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది...