Saturday, April 19, 2025
HomeTrending News

ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతుండగా.. కర్నాటక మైసూరులో జరిగిన యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘యోగా ఫర్ హ్యుమానిటీ’...

బంగ్లాదేశ్‌లో వరద బీభత్సం

కుండపోత వానలు, ఎగువ ప్రాంతాలా నుంచి వస్తున్నా నీటి ప్రవాహం తోడుకావటంతో  బంగ్లాదేశ్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. గత మూడురోజులుగా పడుతున్న వర్షాలకు ఈశాన్య, ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది....

జంటనగరాల్లో భారీ వర్షం

జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం పడింది. షేక్పేట్, గోల్కొండ, టోలిచౌకి,  మెహదీపట్నం, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, సోమాజిగూడ, కొండాపూర్, రాయదుర్గం, ఖైరతాబాద్, బోయిన్పల్లి, ఆల్వాల్,...

మద్రాసు బిన్నీ మిల్లు

Binny Mill : ఒకానొకప్పుడు మద్రాసు నగరంలో ప్రముఖ వస్త్ర సంస్థగా ఉండేది బిన్నీ మిల్లు. అయితే ఈ రోజు గోదాముగానూ, సినిమా షూటింగులకు ఉంటోందా స్థావరం. ఈ మిల్లుకి రెండు వందల...

ఇంగ్లీష్ మీడియం వినియోగించుకోండి: హరీష్

Quality Education: ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించామని, తల్లి దండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. తల్లిదండ్రులు...

ఇదో సువర్ణ అధ్యాయం: శ్రీనివాస గౌడ్

Great Achievement: నీరా దాని అనుబంధ ఉత్పత్తుల తయారీకి ప్రతిష్టాత్మక FSSAI లైసెన్సు సాధించటం రాష్ట్ర నీరా చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రి వి....

టిడ్కో ఇల్లు త్వరగా అందించాలి: సిఎం జగన్

Urban: కృష్ణా, గోదావరి నదులు, వాటి పంటకాల్వలు మురుగునీటి వల్ల కలుషితం అవుతున్నాయని, మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే వాటిని కాల్వల్లోకి, నదుల్లోకి చేరేలా ప్రత్యక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

సిఆర్పీఎఫ్ బలగాలు రప్పించాలి: సోము డిమాండ్

Call CRPF: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భాగంగా మర్రిపాడులో అధికార పార్టీ నకిలీ ఓటర్ ఐడీలు తయారు చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. మర్రిపాడులో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, ఆత్మకూరు, ఎఎస్...

మహా సంప్రోక్షణకు రండి: సిఎంకు ఆహ్వానం

Invitation: తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై నిర్మించిన వకుళామాత ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టిటిడి ఆహ్వానించింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...

చాలా పండుగలు వచ్చాయి పోయాయి: పేర్ని

Challenges: ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కు పేరుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఆయన ఒక రాజకీయ పార్టీని...

Most Read