Saturday, March 22, 2025
HomeTrending News

Palaniswami : ఏఐఏడీఎంకే చీఫ్‌గా ప‌ళ‌నిస్వామి

ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేత్ర ఖ‌జ‌గం(ఏఐఏడీఎంకే) పార్టీ చీఫ్ ఎవ‌రనే దానిపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏఐఏడీఎంకే చీఫ్‌గా ఇడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామియే ఉంటార‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది. ప‌న్నీరుసెల్వం పెట్టుకున్న...

భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటిఆర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు ఘనపురం చేరుకున్న బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కి ఘన0గా స్వాగతం పలికిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్...

విదేశాల్లో స్థిరపడేందుకు భారతీయుల ఆసక్తి

దేశాన్ని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. విదేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది భారతీయులు మొగ్గు చూపుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సంస్థ సీబీఆర్‌ఈ దక్షిణాసియా దాదాపు 20,000 మందిని సర్వే చేయగా, వచ్చే...

Earthquake : తజికిస్థాన్‌ లో భారీ భూకంపం

సెంట్రల్‌ ఆసియా దేశమైన తజికిస్థాన్‌ ను భారీ భూకంపం కుదిపేసింది. గురువారం తెల్లవారుజామున 5:37 గంటల సమయంలో అక్కడ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌...

హైదరాబాద్ కు వస్తున్న ఫార్మ దిగ్గజం బిఎంఎస్

తెలంగాణ ప్రభుత్వంతో BMS (Bristol Myers Squibb) ఈ రోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు సమక్షంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న కంపెనీ....డ్రగ్ డెవలప్మెంట్, ఐటి...

బీఆర్ఎస్ నేతలు…పోలీసులారా ఖబడ్దార్ – బండి సంజయ్

హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు, డ్రగ్స్ దందాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తాండూరులో పోలీసుల సమక్షంలోనే బీజేపీ నేత మురళీగౌడ్...

సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సెల్స్

సంగారెడ్డి జిల్లా లోని మూడు మండలాల పరిధిలో గల 23 ల్యాండ్ పార్సెల్ అమ్మకాలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) బుధవారం నిర్వహించిన ప్రీబిడ్ సమావేశం విజయవంతమైంది. ఆర్...

ఒడిశాకు టిఎస్ ఆర్టిసి డైలీ బస్సు సర్వీసులు

ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్‌...

నూతన గవర్నర్ కు సిఎం స్వాగతం

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన జస్టిన్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఇతర...

టిడిపి ఉన్మాదానికి పరాకాష్ట: సజ్జల

గన్నవరంలో మొన్నటి గొడవకు టిడిపి నేత పట్టాభి కారణమని, ఆయన వైఎస్సార్సీపీ నాయకులను బూతులు తిట్టడం, సవాళ్లు విసరడం వల్లే గొడవ మొదలయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు....

Most Read