Friday, February 28, 2025
HomeTrending News

వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

2023 మార్చి నాటికి రాష్ట్రంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష  పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా...

పారాలింపిక్స్ : ఇండియాకు ఐదో స్వర్ణం

పారాలింపిక్స్ లో ఇండియా ఐదో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది.  బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.హెచ్ -6 విభాగంలో హోరాహోరీగా సాగిన ఫైనల్లో మన దేశ క్రీడాకారుడు కృష్ణ నగర్, హంగ్ కాంగ్  ఆటగాడు...

ఎపిఎండిసి బలోపేతం : పెద్దిరెడ్డి

ప్రభుత్వరంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎండిసి)ను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు...

పారాలింపిక్స్ : ఐఏఎస్ అధికారికి రజతం

పారాలింపిక్స్ లో ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి సుహాస్ ఎల్. యతిరాజ్ రజత పతకం గెల్చుకున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.ఎల్-4 విభాగంలో హోరాహోరీ గా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్...

విభజన చట్టం హామీలపై చర్చ

హస్తినలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో సీఎం కేసీఆర్ ఈ రోజు భేటీ అయ్యారు. అమిత్ షా తో జరిగిన 45 నిముషాల సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన...

47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం

47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను నియామక వివరాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకం ఊసే లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన...

ఊటీ చేస్తానని కెసిఆర్ లూటీ చేసిండు

వికారాబాద్ ను అనంతగిరి జిల్లాగా పేరు మార్చుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం రాగానే అనంతగిరి జిల్లాగా ప్రకటిస్తామన్నారు. 8వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో వికారాబాద్...

ధరణి వ్యవస్థ పారదర్శకం

పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం బిఆర్ కెఆర్ భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లో ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్...

సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతి

సీయం కేసీఆర్ పేద‌ల ప‌క్ష‌పాతి అని, అందుకు పేదింటి ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్ రూమ్‌ ఇల్లు నిర్మించి ఇస్తున్నార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్...

తూర్పుగోదావరి జిల్లాలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా బస్సు వెనుక చక్రాలు రెండూ ఒక్కసారిగా ఉడాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఎటువంటి...

Most Read