Friday, March 21, 2025
HomeTrending News

GIS: జనసేనాని శుభాకాంక్షలు

విశాఖలో జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. “దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే...

టిటిడికి ఎలక్ట్రిక్  బస్సులు సిద్ధం

తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే  ఎలక్ట్రిక్  బస్సుల నమూనా  సిద్ధమైంది. ఎం...

దేశవ్యాప్తంగా 240 రైళ్ల రద్దు

గతకొంతకాలంగా భారతీయ రైల్వే వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్‌, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా...

భూమికి దూరమవుతున్న చంద్రుడు

చందమామ రావే అని మనమంటున్నా… భూమి నుంచి చంద్రుడు ఏటా 3.8 సెంటిమీటర్ల దూరం జరుగుతున్నట్టు యూఎస్‌లోని నేషనల్‌ రేడియో అస్ట్రానమీ అబ్జర్వేషన్‌ పరిశోధకులు గుర్తించారు. 1969లో అపోలో మిషన్‌ ద్వారా చంద్రునిపై ఏర్పాటు...

నేడు బండ్లగూడ, పోచారం ఫ్లాట్ల లాటరీ

రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ కు సంబంధించి బండ్లగూడ(నాగోలు), పోచారం ప్రాంతాల్లో మిగిలిపోయిన త్రిబుల్ బెడ్ రూమ్ (3BHK), డబుల్ బెడ్ రూమ్(2BHK), సింగిల్ బెడ్ రూమ్(1BHK), సింగిల్ బెడ్ రూమ్ సీనియర్ సిటిజన్(1BHK-...

ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం

ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు మూడు రాష్ట్రాలను కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. త్రిపుర నాగాలాండ్లో ఇప్పటికే బీజేపీ కూటముల విజయం ఖాయం అయింది. కాన్రాడ్ సంగ్మాతో పొత్తును...

తెలంగాణలో ఫాక్స్ కాన్ పెట్టుబడులు

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ ( Hon Hai Fox Conn) సంస్థ ఛైర్మన్ యంగ్ ల్యూ ( Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి...

ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్

“పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే.. ప్రకృతి పరవశించిపోతుందన్నారు” ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భుతమని.. అంతే ప్రేమతో మహిళా లోకం “అంతర్జాతీయ...

మార్చి 10న ఢిల్లీలో కవిత నిరాహార దీక్ష

మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గురువారం తన నివాసంలో...

విశాఖ చేరుకున్నసిఎం – నేతల ఘన స్వాగతం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు విశాఖ నగరం ముస్తాబైంది. రేపటినుంచి రెండ్రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. విశాఖపట్నం...

Most Read