Thursday, March 20, 2025
HomeTrending News

అది లోకల్ ఫేక్ సమ్మిట్ : లోకేష్

సిఎం జగన్ తన కుటుంబం ఎప్పటినుంచో పోటీ చేస్తున్న పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచారని, తాను ఒక చాలెంజ్ గా తీసుకొని మంగళగిరి నుంచి పోటీ చేశానని టిడిపి ప్రధాన కార్యదర్శి...

నంద్యాల జిల్లాలో పులి పిల్లలు

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం లో పెద్ద పులి పిల్లలు కలకలం రేపాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గ్రామస్థులు గుర్తించారు. ఇటీవలే జన్మించిన ఈ...

మేఘాలయ సిఎంగా రేపు సంగ్మా ప్రమాణ స్వీకారం

మేఘాలయాలో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయింది. తాజా మాజీ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మాకు స్థానిక పార్టీలైన యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ (UDP), పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (PDF) మద్దతు ప్రకటించాయి. దీంతో...

ధరణి రద్దు చేస్తే… లంచాలు మళ్లీ తేవడమే: మంత్రి హరీశ్‌ రావు

ధరణి  పోర్టల్‌తో సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేయొచ్చని తెలిపారు. పైసా ఖర్చులేకుండా ఇంటికే పట్టాదారు పాస్‌ పుస్తకాలు...

ప్రీతిది ముమ్మాటికీ హత్యే…బండి సంజయ్

‘‘కేసీఆర్... మీరు తప్పు చేయకపోతే మెడికో విద్యార్ధి ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఈ విషయంలో మీకున్న అభ్యంతరమేంది? తప్పు చేసిన వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు? ప్రీతి...

Pakistan : ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు యత్నం…పాక్ లో రాజకీయ ఉద్రిక్తత

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ అధ్యక్షులు ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు ఆదివారం తృటిలో తప్పింది. ఈ నెల ఏడు లోపు కోర్టుకు ఇమ్రాన్‌ ఖాన్‌ హజరవుతారని అతని న్యాయబృందం ఇచ్చిన హామీతో ఇస్లామాబాద్‌...

ప్రధానమంత్రికి విపక్ష నేతల సంయుక్త లేఖ

కేంద్రంలో బిజెపి ప్రభుత్వంపై పోరాడేందుకు విపక్షాలు క్రమంగా ఒక్క తాటిపైకి వస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేవలం ప్రతిపక్ష పార్టీలను కట్టడి చేసేందుకే వాడుతున్నారని అన్ని పార్టీల నేతలు విరుచుకు పడ్డారు. కేంద్రంలోని...

అభ‌య హ‌స్తం మ‌హిళ‌ల్లో అర్హులకీ పెన్ష‌న్లు – మంత్రి ఎర్ర‌బెల్లి

సిఎం కెసిఆర్ పాల‌న‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ వ‌చ్చిందని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మ‌హిళ‌ల సాధికార‌త కోసం సిఎం కెసిఆర్ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారని, మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా రాష్ట్రంలో...

‘‘ధరణి’’ ప్రజల పాలిట గుదిబండ – బండి సంజయ్

రాష్ట్ర ప్రజలకు ‘‘ధరణి’’ పోర్టల్ గుదిబండలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు కొందరు అధికారుల అండదండతో అర్ధరాత్రి ధరణి పోర్టల్ ను...

బాబు ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ అఫ్ కరువు: అంబటి

పోలవరం ప్రాజెక్టు కోసం కలగన్నది, శ్రీకారం చుట్టింది  దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఈ ప్రాజెక్టు ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తవుతుందని రాష్ట్ర జలవనరుల...

Most Read