విశాఖపట్నం రాజధానిపై తాను చేసిన వ్యాఖ్యలు దుమారం లేపదడంతో వాటిపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు విశాఖపట్నం ముఖ్య నగరమని, జిల్లా...
సెంట్రల్ హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం నిర్మిస్తున్న విఎస్టీ-ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతున్నదని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఈరోజు ఆయన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో...
కరీంనగర్ జిల్లా కళలకు పుట్టినిల్లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. చరిత్రసహా తెలంగాణ, భారతీయ చరిత్ర, సంస్కృతి , సంప్రాదాయాలు తెలుసుకోవాలంటే పుస్తక పఠనం చాలా...
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఈ రంగంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే వ్యవసాయ,...
ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రిమాండ్ను కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్పై విచారణ వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్పై ఈ...
హైదరాబాద్ నిమ్స్, నిలోఫర్ ఆస్పత్రిలో పసి పిల్లలకు హార్ట్ సర్జరీలు నిర్వహించి, వారి ప్రాణాలను కాపాడిన బ్రిటన్ వైద్య బృందానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిమ్స్...
శ్రీకాళహస్తి కి చెందిన బిసి మహిళ మునిరాజమ్మకు 5 లక్షల రూపాయాల తక్షణ ఆర్ధిక సాయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అందించారు. ఇటీవల యువ గళం పాదయాత్ర శ్రీకాళహస్తిలో జరిగిన...
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు యాక్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ ఓవర్ స్పీడ్ లో రావడంతో 6 కార్లు బలంగా...