Friday, March 21, 2025
HomeTrending News

‘అమరావతి’కే కట్టుబడి ఉన్నాం: కిషన్ రెడ్డి వివరణ

విశాఖపట్నం రాజధానిపై తాను చేసిన వ్యాఖ్యలు దుమారం లేపదడంతో వాటిపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు విశాఖపట్నం ముఖ్య నగరమని, జిల్లా...

హైదరాబాద్ కి స్టీల్ బ్రిడ్జి తలమానికం – మంత్రి కేటీఆర్

సెంట్రల్ హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం నిర్మిస్తున్న విఎస్టీ-ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతున్నదని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఈరోజు ఆయన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో...

టెక్నాలజీ యుగంలోనూ పుస్తకం హవా – బండి సంజయ్

కరీంనగర్ జిల్లా కళలకు పుట్టినిల్లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. చరిత్రసహా తెలంగాణ, భారతీయ చరిత్ర, సంస్కృతి , సంప్రాదాయాలు తెలుసుకోవాలంటే పుస్తక పఠనం చాలా...

ఈ క్రెడిట్ సిఎం జగన్ దే: పెద్దిరెడ్డి

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఈ రంగంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే వ్యవసాయ,...

మనీష్‌ సిసోడియా రిమాండ్‌ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా రిమాండ్‌ను కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌పై విచారణ వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌పై ఈ...

పిలిప్పీన్స్‌లో గవర్నర్ హ‌త్య‌

పిలిప్పీన్స్‌లోని నీగ్రోస్ ఓరియంట‌ల్ గ‌వ‌ర్న‌ర్ రాయ‌ల్ డిగామో హ‌త్య‌కు గుర‌య్యారు. మిలిట‌రీ దుస్తుల్లో వ‌చ్చిన దుండ‌గులు ఆయ‌న్ను కాల్చి చంపారు. కాల్పుల్లో గ‌వ‌ర్న‌ర్‌తో పాటు మ‌రో అయిదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అజాల్ట్...

బ్రిట‌న్ వైద్య బృందానికి ధ‌న్య‌వాదాలు – మంత్రి హ‌రీశ్‌

హైద‌రాబాద్ నిమ్స్‌, నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో ప‌సి పిల్ల‌ల‌కు హార్ట్ స‌ర్జ‌రీలు నిర్వ‌హించి, వారి ప్రాణాల‌ను కాపాడిన బ్రిట‌న్ వైద్య బృందానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. నిమ్స్...

మునిరాజమ్మకు 5 లక్షల సాయం

శ్రీకాళహస్తి కి చెందిన బిసి మహిళ మునిరాజమ్మకు 5 లక్షల రూపాయాల తక్షణ ఆర్ధిక సాయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అందించారు. ఇటీవల యువ గళం పాదయాత్ర శ్రీకాళహస్తిలో జరిగిన...

త్వరలో నిజామాబాద్‌ ఐటీ హబ్‌ ప్రారంభం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్‌  ను త్వరలో ప్రారంభించనున్నామని ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత వెల్లడించారు. శనివారం నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ భవన సముదాయాన్ని నిజామాబాద్ అర్బన్...

రేవంత్ రెడ్డి కాన్వాయ్‍కు ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు యాక్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ ఓవర్ స్పీడ్ లో రావడంతో 6 కార్లు బలంగా...

Most Read