Thursday, March 20, 2025
HomeTrending News

మార్చి 23నుంచి జగనన్నకు చెబుదాం

జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మార్చి 23నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెడుతోంది.  ప్రభుత్వానికి వచ్చే ప్రతి అర్జీని సీరియస్ గా తీసుకొని  దాన్ని నిర్దిష్ట కాలపరిమితి లోగా పరిష్కరించేందుకు ఈ  కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నట్లు రాష్ట్ర...

మైనార్టీలకు మంచి చేసిన చరిత్ర మాది’: లోకేష్

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మైనార్టీ కార్పొరేషన్ ను పునరుద్ధరించి పేదవారిని ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం తొలిసారిగా...

పోరాటానికి సన్నద్ధం కావాలి… మహిళలకు కవిత పిలుపు

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్న పోరాటానికి సన్నద్ధం కావాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మంగళవారం నాడు మల్లారెడ్డి విద్యాసంస్థల్లో మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన...

ఎమ్మెల్సీగా దేశపతి శ్రీనివాస్ కు చాన్స్

రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి లను బిఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ప్రకటించారు. వీరిని ఈ నెల 9వ...

జపాన్ హెచ్‌3 రాకెట్ ప్ర‌యోగం విఫ‌లం

జ‌పాన్‌కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో చేదు అనుభ‌వం ఎదురైంది. హెచ్‌3 రాకెట్ ప్ర‌యోగం విఫ‌లం కావ‌డంతో ఆ దేశం దాన్ని పేల్చివేసింది. మంగ‌ళ‌వారం త‌న‌గాషిమా స్పేస్ సెంట‌ర్ నుంచి...

నాగాలాండ్‌ సిఎంగా నిఫియు రియో ప్రమాణస్వీకారం

నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నిఫియు రియో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ పగు చౌహాన్ రియో తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజధాని కొహిమలోని రాజ్ భవన్ లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని...

చిరుధాన్యాలతో సిఎం చిత్రపటం

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతమైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని మంత్రి గుడివాడ అమర్నాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మోకా విజయ్...

మంత్రులు, అధికారులకు సిఎం అభినందన

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అభినందించారు.  విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్‌...

మహిళా దినోత్సవ వేడుకలు-50 వేల మందితో ర్యాలీ

రేపు మార్చి 8న  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరంలో సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్ధులు, మహిళ సంఘాలు,  సచివాలయ మహిళా ఉద్యోగులు  మొత్తం 50 వేల మంది మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లా...

స్వయం సహాయక సంఘాలకు రేపటి నుంచి వడ్డీ లేని రుణాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు పాలకుర్తి నియోజకవర్గానికి బి అర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ రానున్నారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి...

Most Read