Saturday, March 22, 2025
HomeTrending News

ప్రభుత్వ ఉగ్రవాదం ఎడుర్కొందాం: బాబు

ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరూ ప్రశ్నించకుండా భయపెట్టేందుకే గన్నవరంలో విధ్వంసానికి వైసీపీ పాల్పడిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు, పోలీస్ టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ధ్వజమెత్తారు. గన్నవరంలో...

చంద్రబాబు చిటికేస్తే…:  లోకేష్ హెచ్చరిక

వైసీపీ కార్యకర్తలు తన పాదయాత్రపై కత్తులు, రాళ్ళతో దాడికి యత్నిస్తే ఎలాంటి కేసూ పెట్టలేదని, కానీ తానూ స్టూలు ఎక్కి ప్రసంగిస్తే తనపై కేసులు పెడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

వృత్తిలో ఊతమిచ్చేందుకే లా నేస్తం: సిఎం

చదువు పూర్తిచేసుకుని న్యాయవృత్తిలోకి వచ్చిన తర్వాత తొలి మూడు సంవత్సరాలు వారు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తోడుగా ఉందనే భరోసా ఇవ్వడం కోసం ఈ లా నేస్తం అనే పథకాన్ని తీసుకొచ్చామని  రాష్ట్ర...

సిఎంను కలిసిన నూతన విసిలు

నూతనంగా నియమితులైన పలు యూనివర్శిటీల వైస్‌ చాన్స్‌లర్‌లు తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  వీసీలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం  కడప డాక్టర్‌ వైయస్సార్‌...

నాలుగో విడత ‘లా నేస్తం’ విడుదల

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు యువ న్యాయవాదులను మరింత ప్రోత్సహించేందుకు జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుక వైఎస్సార్ లా నేస్తం. వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నేడు అమలు చేసింది. ...

సర్కారు ఆస్పత్రిలో సకల సౌకర్యాలు – ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మ‌ల్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా అన్ని వసతులను సమకూర్చామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ...

గిన్నిస్‌ రికార్డుల్లోకి లడఖ్‌

కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌ చరిత్ర సృష్టించింది. మైనస్‌ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో గడ్డకట్టిన ప్యాంగాంగ్‌ త్సో సరస్సుపై విజయవంతంగా హాఫ్‌ మారథాన్‌ నిర్వహించి గిన్నిస్‌ రికార్డుల్లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన...

అమెరికా అధ్య‌క్ష రేసులో వివేక్ రామ‌స్వామి

భార‌తీయ సంత‌తికి చెందిన వివేక్ రామ‌స్వామి.. వ‌చ్చే ఏడాది అమెరికాలో జ‌ర‌గ‌నున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల కోసం రేసులో ఉన్నారు. రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున ఆయ‌న త‌న అభ్య‌ర్ధిత్వం కోసం ప్ర‌చారం కొన‌సాగించారు. ఆ...

దేశంలోనే తొలిసారి.. త‌డి చెత్త‌తో సేంద్రీయ ఎరువు

సిద్దిపేట మ‌రో చ‌రిత్ర సృష్టించ‌నుంది. ఇప్ప‌టికే స్వ‌చ్ఛ‌త‌లో అగ్ర‌స్థానంలో నిలిచిన సిద్దిపేట ప‌ట్ట‌ణం.. త‌డి చెత్త‌తో సేంద్రీయ ఎరువును త‌యారు చేసింది. ఈ సేంద్రీయ ఎరువు సిద్దిపేట కార్బ‌న్ లైట్స్ బ్రాండ్ పేరుతో...

సీఎం జగన్ భావోద్వేగం

రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఛతీస్ గడ్ కు పయనమయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర గవర్నర్ గా...

Most Read