తెలుగుదేశం పార్టీ నేతలను తనను వ్యక్తిత్వ హననం చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటున్నానని, గెలవాలన్నా, ఓడిపోవాలన్నా ఇక్కడి ప్రజలు తీర్పు ఇవ్వాలని స్పష్టం...
గన్నవరం సంఘటనపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. పోలీసు శాఖను వైసీపీలో విలీనం చేశారా అంటూ అంటూ ప్రశ్నించారు. దీనిపై సామాజిక మాధ్యమాల ద్వారా బాబు నిరసన వ్యక్తం చేశారు.
“గన్నవరం టీడీపీ...
పరిశ్రమల స్ధాపన మొదలు మార్కెటింగ్ వరకు చేయిపట్టుకుని నడిపించే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పాలసీలో మార్కెటింగ్ టై-అప్...
కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్సార్సీపీ-తెలుగుదేశం పార్టీలమధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ కార్యకర్తలు స్థానిక టిడిపి ఆఫీసుపై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు,...
ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో వైఎస్సార్సీపీ చేసిన సామాజిక న్యాయాన్ని గడపగడపకూ తెలియజెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. మొత్తం 18 మందిని...
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్...
చత్తీస్ఘడ్లోని బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఇన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ 14 చోట్ల ఇవాళ సోదాలు నిర్వహిస్తోంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నేతల ఇండ్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ...
సామాజిక న్యాయం అనేది ఒక నినాదం కాదని, తమ పార్టీ విధానమని... ఈ దిశగానే గత మూడున్నరేళ్లుగా తాము అడుగులు వేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రక్రియ వేగవంతమైంది. బీసీ ఆత్మగౌరవ భవన నిర్మాణాలపై నేడు తన అధికారిక నివాసం మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నత స్థాయి సమీక్ష...
రైతును రాజును చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు అమలు చేస్తుండగా, తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రం...