Tuesday, March 25, 2025
HomeTrending News

తెలంగాణలో హిందుత్వ వాతావరణం – బండి సంజయ్

మీరు ఏ పార్టీ జెండా అయినా పట్టుకోండి... ఇబ్బంది లేదు. కానీ కాషాయ జెండా నీడలో పనిచేసేటోడే నిజమైన హిందువు. వాళ్లనే హిందూ సమాజం గుర్తిస్తుంది. ఓట్ల కోసం డ్రామాలు చేసేటోళ్లను చీత్కరించండని...

ఢిల్లీ డిప్యూటీ సీఎంకు మరోసారి సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రేపు(ఆదివారం)...

చట్ట ప్రకారం పనిచేయండి: బాబు సూచన

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సహకరించవద్దని పోలీసులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలీసు అనేది ఒక యూనిఫాం ఫోర్స్ అని, వారు చట్ట ప్రకారం పని చేయాల్సి ఉంటుందన్నారు. తాము ప్రకటించిన...

ఎములాడ రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎములాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు....

కరాచీలో తాలిబాన్ల దాడి…తొమ్మిది మంది మృతి

పాకిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోయారు. శుక్రవారం పాకిస్తాన్ తాలిబాన్ యోధులు భారీగా ఆయుధాలు ధరించి.. కరాచి పోలీస్‌ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల పాటు...

శివసేన గుర్తు షిండే వర్గానికి… ఉద్ధవ్ థాక్రేకి ఈసీ షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమిది. 56 ఏళ్ల తరువాత పార్టీ స్థాపించిన కుటుంబం పార్టీపై పట్టు కోల్పోయిన అనూహ్య పరిణామం ఇది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ...

ఎర్రజొన్న వ్యాపారులకు మంత్రి వేముల వార్నింగ్

ఎర్రజొన్న రైతులను నష్టపర్చే సీడ్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఎర్రజొన్న పంటకు గిట్టుబాటు ధర రాకుండా సీడ్ వ్యాపారులు సిండికేట్...

బాచుపల్లి ప్లాట్ లకు మహా డిమాండ్

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)కు సమీపంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్న బాచుపల్లి హెచ్ఎండిఏ లేఅవుట్ లో ప్లాట్లను సొంతం చేసుకోవడానికి ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం బాచుపల్లి లేఅవుట్ లో...

ఇళ్ళ నిర్మాణానికి లక్షా ఐదు వేల కోట్ల ఖర్చు: సిఎం

సొంత ఇల్లు అనేది పేదవాడి కల అని, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు.  ఈ-ల్యాబులను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి...

సహాయ నిరాకరణ చేస్తున్నా: బాబు ప్రకటన

ఈరోజునుంచి పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. అనపర్తిలో బహిరంగసభలో పాల్గొనేందుకు చంద్రబాబు కాకినాడ నుంచి బయల్దేరారు. అయితే ఈ సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు...

Most Read