Tuesday, March 25, 2025
HomeTrending News

అంతర్జాతీయ డేటా ఎంబసీ ఏర్పాటు చేయాలి – మంత్రి కేటీఆర్

డాటా ఎంబసీలను కేవలం గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో మాత్రమే ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మంత్రి కే తారక రామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశానికి అత్యంత కీలకమైన ఈ...

మీడియా సంస్థలను తొక్కుతా అన్నదెవరు – కిషన్ రెడ్డి

తమకు వ్యతిరేకంగా రాస్తున్నారంటూ వివిధ మీడియా సంస్థలపై నిషేధం విధించి ముప్పుతిప్పలు పెట్టిన కల్వకుంట్ల కుటుంబం.. పత్రికా స్వేచ్ఛ విషయంలో తమకు నీతులు బోధించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి...

నిర్మల సీతారామన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపి రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రుణాలపై మాట్లాడడం ఏంటని వీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...

గోశాల నిర్వహణ అద్భుతం: చాగంటి

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో ఉన్న గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు  అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ధార్మిక సలహాదారుగా నియమితులైన చాగంటి కోటేశ్వర...

నేను తెచ్చిన డిక్స‌న్ కంపెనీ: లోకేష్

గత ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకు వచ్చానని, కానీ  ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి కనీసం ఒక్క పరిశ్రమ అయినా తీసుకు వచ్చారా అంటూ టిడిపి...

బాబు మోసం చేశారు: జయమంగళ

చంద్రబాబు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ ఆరోపించారు. ఈ హామీ తోనే 2014 ఎన్నికల్లో అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కైకలూరు అసెంబ్లీ...

బ్రెయిలీ లిపిలో కేసిఆర్ జీవిత చరిత్ర

రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో అంధుల ఆరాధ్య దైవం బ్రెయిలీ లిపిలో ముద్రించిన కేసీఆర్ జీవిత చరిత్రను ప్రగతి భవన్ లో నేడు మంత్రి వర్యులు కేటీఆర్ ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణకు...

మద్యం కుంభకోణంలో నిందితులకు బెయిల్ నిరాకరణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల బెయిల్ కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరు వాదనలు విన్న...

కొండగట్టు పునర్ నిర్మాణంలో… గ్రీన్ ఇండియా ఛాలెంజ్

శ్రీరాముడికి నమ్మిన బంటు ఆంజనేయస్వామి, అలాంటి ఆంజనేయుడు స్వయంభుగా వెలసిన ప్రాంతం జగిత్యాల జిల్లా కొండగట్టు. సహజమైన కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా పునర్...

భ్రమల్లో బతుకుతున్నారు: బైరెడ్డి ధ్వజం

సిఎం జగన్, మంత్రి రోజా, వైసీపీ నేతలపై విమర్శలు చేసే ముందు లోకేష్ తన స్థాయి తెలుసుకోవాలని శాప్ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హితవు పలికారు. ప్రజా న్యాయస్థానంలో గెలిచిన వ్యక్తి...

Most Read