భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో లుకలుకలు మరోసారి బైటపడ్డాయి. ఇప్పటివరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న నేతల మధ్య అసమ్మతి, అసంతృప్తి స్వరాలు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాతో ఊపందుకున్నాయి. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న...
నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పట్టుబట్టి డా. అంబేద్కర్ కు భారత రత్న ఇప్పించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. బాబూ జగ్జీవన్ రాం చనిపోయిన...
చంద్రబాబు పాలనలో పోలవరం విషయంలో ప్రచార యావే తప్ప ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం చూపలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బాబు తెలివితక్కువతనం, ఆత్రుత,...
రేవంత్, షర్మిల ల మాటలన్నీ అబద్ధాలేనని, వారి ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెగేసి చెప్పారు. నిరూపించలేక పోతే వారు తమ పదవులకు రాజీనామా చేసి, రాజకీయ...
కొడుకు లోకేష్ ను ఓ పెద్ద స్టార్ గా చూద్దామనుకున్న చంద్రబాబుకు నిరాశే ఎదురైందని, అందుకే తండ్రీ కొడుకులు ఇద్దరూ శాపనార్ధాలు పెట్టుకుంటూ యాత్రలు చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు....
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర...
పదిరోజుల క్రితం ప్రకృతి సృష్టించిన తీవ్ర నష్టం నుంచి ఇంకా కోలుకోని సిరియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం రాత్రి 10.47 గంటలకు ఇడ్లిబ్ ప్రావిన్స్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్...
నిజామాబాద్ నగరంలో ఏర్పాటవుతోన్న ఐటీ హబ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హైదరాబాద్తోపాటు అనేక టైర్ 2 నగరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి...
జమ్ముకశ్మీర్లోని కత్రాలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటలకు కత్రాలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని వెల్లడించింది. కత్రాకు 87...
అసోంలోని జోర్హాట్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జోర్హాట్ పట్టణం చౌక్ బజార్లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కన ఉన్న...