గాబ్రియెల్ తుపాను ధాటికి న్యూజిలాండ్ అతలాకుతలం అవుతున్నది. తుఫాను విరుచుకుపడి వారం రోజులు పూర్తైనా ఇంకా ఆ దేశం కోలుకోవడం లేదు. ఈ విపత్తులో 11 మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటించినా వందల...
నందమూరి తారకరత్న హీరోగా ఒకేసారి 9 సినిమాలను ప్రారంభించి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ ను సృష్టించారు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే రికార్డ్ కాదు.. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇదొక రికార్డ్...
పిల్లల ఆధార్ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్ నంబర్ల నమోదుతో...
ప్రముఖ గజల్ రచయిత్రి ఇందిర భైరి ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. తెలంగాణ గజల్ దిగ్గజం స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...వందల సంఖ్యలో గజల్స్ రాసిన ఇందిరా భైరి, భర్త ఉద్యోగరీత్య హైదరాబాద్లో స్థిరపడ్డారు....
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యు శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ విశాల భావజాలంతో కూడుకున్న వైసీపీ పనితీరును గమనించాలని...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ సదస్సులో పాల్గొనడానికి ఈనెల 25వ తేదీన ముంబైలో పర్యటించనున్నారు. ఒక ప్రముఖ ఛానల్ "ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023" పేరిట నిర్వహించునున్న సదస్సులో "2024 ఎన్నికలు -...
తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి అన్నారు కెసిఆర్ ,ఇప్పుడు తెచ్చి చూపించారని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా కొండ పోచమ్మ సాగర్ కాలువ ద్వారా గోదావరి నీటిని ఈ రోజు నిజాంపేట...
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్ పార్సిల్స్(ప్లాట్లు)ను మార్కెట్ రేటుపై ప్రజానీకానికి ప్రభుత్వం అందుబాటలోకి తీసుకువస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి హైదరాబాద్ మెట్రోపాలిటన్...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కిడ్నీ, గుండె సమస్యలతో ఆయన...